mt_logo

తెలంగాణలో గూండా రాజ్యం నడుస్తుంది: సునీతా లక్ష్మారెడ్డిని పరామర్శించిన హరీష్ రావు

మెదక్ జిల్లా గోమారంలో నిన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డిపై దాడి జరిగిన నేపథ్యంలో.. సునీతా లక్ష్మారెడ్డి ఇంటికి మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే చింతా…

ఖమ్మంలో 9 మందిని గెలిపిస్తే.. 3 లక్షల ఎకరాలు ఎండబెడతారా?: కాంగ్రెస్‌పై హరీష్ రావు ధ్వజం

ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ వైఫల్యం వల్ల ఎండిపోతున్న పంట పొలాలపై తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్ నిర్వహంచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..…

గాంధీ ఆసుపత్రి వద్ద బీఆర్ఎస్ నాయకుల అరెస్టును ఖండించిన కేటీఆర్

ప్రభుత్వ ఆసుపత్రుల్లో సమస్యలను అధ్యయనం చేసేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను, సీనియర్ నాయకులను అరెస్టు చేయడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. రాష్ట్రంలో దిగజారిన…

దాడులతో సునీత లక్ష్మారెడ్డి లాంటి బలమైన నాయకుల మనోస్థైర్యాన్ని దెబ్బతీయలేరు: కేటీఆర్

నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఇంటిపైన కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసిన నేపథ్యంలో.. సునీతా లక్ష్మారెడ్డితో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. ఈ సంఘటన తాలూకు…

కాంగ్రెస్ మంత్రులకు చట్టాలే కాదు చుట్టరీకాలు కూడా తెలిసినట్టు లేదు: కేటీఆర్

సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైన కూడా ఘాటైన కౌంటర్…

సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ ఇచ్చింది దసరా బోనస్ కాదు బోగస్: కేటీఆర్

తెలంగాణ భవన్‌లో సింగరేణి ప్రాంత ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం నిర్వహించారు. నిన్న సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ ఇచ్చింది దసరా…

వరద సహాయంలో ప్రభుత్వ వైఫల్యంపై రేవంత్‌కు హరీష్ రావు లేఖ

వరద బాధితులకు సాయం అందించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం, సాయాన్ని పెంచడంతో పాటు, బాధితులందరికీ తక్షణమే ఆ సాయం అందేలా చూడాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ…

రూ. 8,888 కోట్ల భారీ అవినీతికి తెరలేపిన రేవంత్: కేటీఆర్

అమృత్ టెండర్లలో రూ. 8,888 కోట్ల కుంభకోణంపై తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈరోజు రూ.…

ఇది ప్రజా పాలన కాదు.. పడకేసిన పాలన: సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

10 నెలలలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 80 వేల కోట్లు అప్పుచేసినా.. ఏ రంగంలోనూ ఒక గణనీయమైన మార్పు లేదు అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్…

పీఏసీ సమావేశం నుండి బీఆర్ఎస్ సభ్యుల వాకౌట్

పబ్లిక్ అకౌంట్స్ కమిటీ తొలి సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. అరికెపూడి గాంధీని పీఏసీ చైర్మన్‌గా ఎలా నియమిస్తారని మంత్రి శ్రీధర్ బాబును నిలదీశారు.పీఏసీకి ఎన్ని…