mt_logo

రాష్ట్రంలో బీజేపీ ఒకటి రెండు స్థానాల్లోనే పరిమితం: మంత్రి హరీశ్ రావు 

నిజామాబాద్ అర్బన్, శివాజీ నగర్ రోడ్ షో లో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. కేసీఆర్ 2000 పించన్ ఇస్తే, బీజేపీ వాళ్ళు బీడీపై జీఎస్టీ వేసింది.…

మోడీ పెంచిన సిలిండర్ ధరను కేసీఆర్ తగ్గిస్తుండు: కామారెడ్డిలో మంత్రి కేటీఆర్

కామారెడ్డి: భిక్కనూరు మండలం కాచాపూర్ గ్రామంలో రోడ్ షోలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు.  బోనాలతో, డప్పు వాయిద్యాలతో గ్రామ గ్రామస్తులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి…

KTR makes an impromptu visit to Old City; enjoys Hyderabadi delicacies with citizens

Taking a break from his busy election campaigning, KTR visited some of the most iconic food joints in Hyderabad on…

రేవంత్ రెడ్డి నీది నెత్తా..కత్తా?: పరకాల సభలో సీఎం కేసీఆర్

రేవంత్ రెడ్డి నోట్లెకెళ్లి ఏదిపడితే అది మాట్లాడితే అయిపోతదా? నీది నెత్తా..కత్తా? అని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. పరకాల ‘ప్రజా ఆశీర్వాద సభ’లో సీఎం మాట్లాడుతూ.. రైతులకు…

బీజేపోల్లు గెలిస్తే ‘‘శుష్క ప్రియాలు..శూన్య హస్తాలు”: హుజూరాబాద్ సభలో సీఎం

బీజేపోల్లు గెలిస్తే వట్టియే మాటలు తప్పా ఏం రాదన్నారు. ‘‘శుష్క ప్రియాలు..శూన్య హస్తాల’’ మాదిరిగా ఉంటదని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. హుజూరాబాద్ ‘ప్రజా ఆశీర్వాద సభ’లో సీఎం…

కాంగ్రెస్‌ను తెలంగాణలో బతకనీయొద్దంటూ ఫ్లెక్సీలు

శుక్రవారం రాహుల్‌ గాంధీ పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ నగర శివార్లలో మరోసారి బ్యానర్‌ల కలకలం రేగింది. ఉద్యమకారులను బలితీసుకున్న కాంగ్రెస్‌ను తెలంగాణలో బతకనియద్దు అంటూ తెలంగాణ అమరవీరుల…

Congress party is dangerous and beware of it: CM KCR tells people

Urging people to be cautious against the leaders and parties approaching them in the wake of elections, Chief Minister Mr…

కుట్టి రిజర్వాయర్‌ను కట్టించే బాధ్యత నాదే: బోథ్ సభలో సీఎం కేసీఆర్

కుట్టి రిజర్వాయర్’ను కట్టించే బాధ్యత నాదే అని సీఎం కేసీఆర్ మాట ఇచ్చారు. బోథ్ ‘ప్రజా ఆశీర్వాద సభ’లో సీఎం మాట్లాడుతూ.. నాయకులు గ్రామాల్లో చర్చ పెట్టి,…

కరెంటు కావాల్నా.. కాంగ్రెస్ కావాల్నా? రైతుబంధు కావాల్నా.. రాబందు కావాల్నా?: సీఎం కేసీఆర్

కరెంటు కావాల్నా..కాంగ్రెస్ కావాల్నా? రైతుబంధు కావాల్నా..రాబంధు కావాల్నా? అని సీఎం కేసీఆర్ అడిగారు. ఆదిలాబాద్ ‘ప్రజా ఆశీర్వాద సభ’లో సీఎం మాట్లాడుతూ.. పట్టణ, గ్రామీణ జనాభా కలసి…

బీఆర్ఎస్‌లో చేరిన ముత్యాల నర్సింహారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్

ఈ రోజు మాచారెడ్డి మండలం అక్కపూర్ గ్రామానికి చెందిన శ్రీ లక్ష్మీనరసింహ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ప్రముఖ బిల్డర్  పారిశ్రామిక వేత్త శ్రీ ముత్యాల నర్సింహారెడ్డి…