mt_logo

కాంగ్రెస్ పార్టీది ప్రజా పాలన కాదు.. దగా పాలన: బీఆర్ఎస్ నేత బాల్క సుమన్

నిరుద్యోగులు, యువతకు ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తెలంగాణ భవన్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ..…

ఇప్పటికీ సవాల్ చేస్తున్నా.. దమ్ముంటే రేవంత్ రెడ్డి మల్కాజ్‌గిరిలో పోటీ చేయాలి: కేటీఆర్

మేడిపల్లిలో జరిగిన మేడ్చల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సన్నాహాక సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఉగాది పచ్చడిలో మాదిరిగా…

Bus tours, public meetings to mark KCR’s Lok Sabha poll campaign from April 13 

BRS party president KCR is gearing up to kickstart his Lok Sabha election campaign on April 13 with a massive…

కేసీఆర్ నిర్ణయాలకు ప్రజాబలం.. పాలకపక్షానికి కష్టంగా ఎంపీ ఎన్నికలు: పంచాంగ శ్రవణంలో పండితులు

బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన పంచాంగ శ్రవణంలో పండితులు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎంపీ…

రాహుల్ గాంధీపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పైన కేంద్ర ఎన్నికల సంఘానికి భారత రాష్ట్ర సమితి ఫిర్యాదు చేసింది. రాహుల్ గాంధీ తన తాజా పర్యటనలో ఎన్నికల నియమావళిని…

రేవంత్ లాగే రఘునందన్‌వి మాటలే.. చేతలు లేవు: నర్సాపూర్‌లో హరీష్ రావు

నర్సాపూర్‌లో నిర్వహించిన మెదక్ పార్లమెంట్ బీఆర్ఎస్ సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు, ఎంపీ అభ్యర్థి వెంకట్రామి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు…

రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం సందర్భంగా.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది నుండి కాలచక్రం తిరిగి మొదలౌతుందని, చెట్లు చిగురిస్తూ ప్రకృతిలో…

సోషల్ మీడియాలో కొత్త పుంతలు తొక్కేలా పనిచేయండి: సిద్దిపేటలో బీఆర్ఎస్ యువ కార్యకర్తలతో హరీష్ రావు

మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్దిపేటలో జరిగిన నియోజకవర్గ స్థాయి యువత సమావేశంలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు…

ఫోన్ ట్యాపింగ్‌ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక వెబ్ సిరీస్ నడిపిస్తుంది: బీఆర్ఎస్ నేత క్రిశాంక్

ఫోన్ ట్యాపింగ్ అంశంపై మాజీ కార్పొరేషన్ చైర్మన్, బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్ తెలంగాణ భవన్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా క్రిశాంక్ మాట్లాడుతూ.. వంద…

పొద్దుతిరుగుడు పంటను పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలి: రేవంత్‌కు హరీష్ రావు లేఖ

పొద్దుతిరుగుడు పంటను పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ మాజీ మంత్రి హరీష్ రావు రాశారు. తెలంగాణలో 20,829 ఎకరాల్లో…