mt_logo

మన రాష్ట్రంలో మన జెండానే ఉండాలి- కేసీఆర్

టీడీపీ ఆంధ్రా పార్టీ అని, తెలంగాణలో ఆంధ్రా పార్టీ ఉండే అవకాశమే లేదని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. భూపాలపల్లిలో జరిగిన బహిరంగసభలో పాల్గొన్న అనంతరం మహబూబాబాద్ లో…

పొత్తు-విలీనం అన్నప్పుడు అవినీతిపరులం కాదా?- హరీష్ రావు

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆస్తులపై విచారణకు తాము సిద్ధమని, కేసీఆర్ సొంతగ్రామం చింతమడకలోని కేసీఆర్ ఇల్లు బడిగా మారిందని, పొన్నాల సొంతగ్రామం ఖిలాషాపురంలోని ఆయన ఇల్లు గడీగా…

తెలంగాణలో ఏర్పడేది టీఆర్ఎస్ ప్రభుత్వమే- కేసీఆర్

ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న టీఆర్ఎస్ పార్టీ సోమవారం కరీంనగర్, మెదక్ జిల్లాల్లో 10చోట్ల భారీ బహిరంగసభలు ఏర్పాటుచేసింది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరై అన్నిచోట్లా తనదైన ప్రసంగం…

‘దుబ్బ’ రేపిన దుబ్బాక జనభేరి!!

మెదక్ జిల్లా దుబ్బాకలో టీఆర్ఎస్ ఎన్నికల ప్రచార సభ కొద్దిసేపటిక్రితం మొదలైంది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సుడిగాలి పర్యటనలో భాగంగా సభాప్రాంగణం మొత్తం గులాబీమయమైంది. కేసీఆర్ మాట్లాడుతూ,…

కరీంనగర్ జిల్లాలో కేసీఆర్ స్పీడ్!!

కొద్దిసేపటి క్రితం కోరుట్ల బహిరంగసభలో పాల్గొన్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనంతరం ధర్మపురిలో జరిగిన బహిరంగసభలో పాల్గొని ప్రసంగించారు. పెగడపల్లిలో మార్కెట్ యార్డు నిర్మిస్తామని, రోళ్ళవాగు ప్రాజెక్టును…

కోరుట్లలో ప్రారంభమైన టీఆర్ఎస్ ప్రచారసభ..

కరీంనగర్ జిల్లా కోరుట్లలో కొద్దిసేపటిక్రితం టీఆర్ఎస్ బహిరంగసభ ప్రారంభమైంది. గులాబీ జెండాల రెపరెపలతో సభమొత్తం గులాబీమయమవగా, పెద్దఎత్తున ప్రజలు ఈ సభలో పాల్గొన్నారు. టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల…

9గంటల్లో 10 సభలు!..

ఆదిలాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ ఆదివారం నిర్వహించిన ప్రచారభేరి జోరు ఆశ్చర్యం కలిగించింది. ఒకేరోజు 9గంటల్లో 10 సభల్లో పాల్గొని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చరిత్ర సృష్టించారు.…

రాష్ట్రానికి కేసీఆర్ నాయకత్వం అవసరం- కేకే

శుక్రవారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో జరిగిన టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న టీఆర్ఎస్ జనరల్ సెక్రెటరీ కే కేశవరావు మాట్లాడుతూ, తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ అడ్డుపడటం…

తెలంగాణను కాంగ్రెస్ ఇవ్వాల్సి వచ్చింది!- హరీష్ రావు

తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చిందని కాంగ్రెస్ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారని.. తెలంగాణ ఉద్యమం, కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీలు తెలంగాణ ఇవ్వకతప్పని పరిస్థితులు కల్పించాయని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్…

భూదాన్ భూములకోసమే టీడీపీ, బీజేపీ పొత్తు- కేసీఆర్

హైదరాబాద్ లో కబ్జా చేసిన భూములు కాపాడుకోవడానికే టీడీపీ, బీజేపీ దోస్తీ కట్టాయని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ కు ఓటేస్తే సీమాంధ్ర నేతల దగ్గర…