టీఆర్ఎస్ ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు మంగళవారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ టీడీపీ నేతలపై ధ్వజమెత్తారు. రైతులు, మద్యం, ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచడం వంటి…
తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రానికి ఏది మంచో అదే చేస్తామని, గత ప్రభుత్వాలు చేపట్టిన అడ్డగోలు ప్రాజెక్టులు యధాతథంగా కొనసాగించే అగత్యం తెలంగాణ ప్రభుత్వానికి లేదని…
BY: కట్టా శేఖర్రెడ్డి తెలంగాణ కోసం పద్నాలుగేండ్లుగా ఉద్యమం నడుస్తుంటే ఎవరి పార్టీలో వారు రకరకాల రాజీలు, రాజకీయాలకు అంకితమై సీమాంధ్ర నాయకత్వానికి ఊడిగం చేసిన వారంతా…
రాష్ట్రంలో ఆదాయం, ఖర్చు రెండూ సమానంగా ఉన్నాయని, సంక్షేమ పథకాలకు నిధులు లేవనేది పూర్తిగా అవాస్తవమని రాష్ట్ర ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. ఆర్ధికశాఖపై ఇవాళ…
తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగుల పాలిట కల్పతరువైన టీఎస్పీఎస్సీ లో ఏపీపీఎస్సీ సిబ్బంది అరాచకానికి ఒడిగట్టారు. టీఎస్పీఎస్సీ లోని అత్యంత కీలకమైన కాన్ఫిడెన్షియల్ రూమ్ తలుపులను డూప్లికేట్ తాళంతో…
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో భాగంగా తొలి నోటిఫికేషన్ ను టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదు శాఖల్లో…
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ప్రాజెక్టులపై విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు త్వరలో ధీటుగా సమాధానం ఇవ్వనున్నారు.…
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు స్వప్నమైన సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా పైన ప్రపంచ దేశాలు ఆసక్తి చూపుతున్నాయని ఢిల్లీలోని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రామచంద్రు…
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ ) ఈరోజు తొలి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిసింది. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఏఈఈ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడనుంది. సాయంత్రం 5…
నిజామాబాద్ ఎంపీ కవిత కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. జగిత్యాల మండలం లక్ష్మీపూర్ గ్రామ పంచాయితీ కార్యాలయం ఆవరణలో ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను…