మంగళవారం నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా జరిగిన రోడ్ షోలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ,…
చంద్రబాబు ప్రకటించిన తెలంగాణ టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో సీమాంధ్రుల కనుసన్నల్లోనే తయారుచేసినట్లు ఉందని, టీడీపీ అధినేత చంద్రబాబు వ్యవహారం చూస్తుంటే తెలంగాణ ప్రజలను నమ్మించి గొంతుకోసేలా ఉందని…
నెలరోజుల తర్వాత టీఆర్ఎస్ పభుత్వం అధికారంలోకి వస్తుందని, కొత్తప్రభుత్వంలో అవినీతికి తావుండదని, అవినీతి అంతం తన పంతం అని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. తెలంగాణ సాధించిన…
మరో రెండు నెలల్లో రాష్ట్రం రెండుగా విడిపోతున్న సందర్భంలో తెలంగాణ ఉద్యోగులపై సీమాంధ్ర అధికారుల వేధింపులు అధికమయ్యాయి. ఇటీవలే కార్మికశాఖలో తెలంగాణ ఉద్యోగులపై దొంగతనం నెపం వేయగా,…
తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజనసంఘం ఆధ్వర్యంలో “తెలంగాణలో దళితుల భవిష్యత్తు” అనే అంశంపై రాష్ట్రస్థాయి సదస్సు ఆదివారం నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా గతంలో…
సోమవారం తెలంగాణ భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, నాయిని నర్సింహారెడ్డి, జితేందర్ రెడ్డి తదితరులు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా…
టీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను నాగర్ కర్నూల్ ఎంపీ మందా జగన్నాథం కొట్టిపడేశారు. సీమాంధ్ర పత్రికలు తనపై దుష్ప్రచారం చేస్తూ తప్పుడు…
నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అరవై ఏళ్ల నిరీక్షణ,…
తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యోగులే పనిచేయాలని కమలనాథన్ కమిటీకి తెలంగాణ ఉద్యోగసంఘాల నేతలు తేల్చిచెప్పారు. ఆప్షన్ల పేరుతో ఇక్కడకు సీమాంధ్ర ఉద్యోగులను తరలించొద్దని, తమ మాట కాదని…