mt_logo

అపాయింటెడ్ డే పునః పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచన

అపాయింటెడ్ డే ను జూన్ రెండున కాకుండా మే 16న ప్రకటించే విధంగా కేంద్రం నిర్ణయం తీసుకోవాలని కోరుతూ టీఆర్ఎస్ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు జీ…

ఉద్యోగులకు అండగా ఉంటాం- కేసీఆర్

తెలంగాణ ఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్, ప్రధాన కార్యదర్శి కారం రవీందర్ రెడ్డి, పలువురు టీ ఎన్జీవో నేతలు మంగళవారం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలిసి ఉద్యోగుల…

ప్రజలంతా మనవెంటే ఉన్నారు- కేసీఆర్

టీఆర్ఎస్ కు 75కు పైగా అసెంబ్లీ స్థానాలు దక్కుతాయని, తెలంగాణలో వచ్చేది మన ప్రభుత్వమే అని టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. మంగళవారం ఆయనను…

ఆప్షన్లు ఇస్తే మళ్ళీ ఉద్యమమే!!

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటికీ కేంద్రప్రభుత్వం తెలంగాణ పట్ల చూపుతున్న పక్షపాత ధోరణిపై తెలంగాణ వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమం ప్రధానంగా నీళ్ళు, నిధులు, నియామకాలను…

ఆ చెరువు నిండింది .. నా ఊరు పండింది

ప్రజా యుద్ధనౌక గద్దర్ ‘కొత్త పాట’ చెరువుల నిర్మాణంతో ప్రగతి బాట తెలంగాణ పునర్నిర్మాణానికి ఆదర్శంగా తూప్రాన్ జన్మభూమికి సాగునీటి కోసం గద్దర్ కృషి రూ.3.51 కోట్లతో…

తెలంగాణలో అధికారం మనదే- కేసీఆర్

టీఆర్ఎస్ పార్టీ నేతలు కొందరు సోమవారం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాసంలో సమావేశమై రాజకీయ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రజలంతా టీఆర్ఎస్…

ఎక్కడివారికక్కడే పెన్షన్ల కేటాయింపు..

రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉద్యోగుల విభజన, వేతనాలు, పెన్షన్ల కేటాయింపులో ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రభుత్వ యంత్రాంగం నిర్ణయం తీసుకుంది. అన్ని ప్రభుత్వ శాఖల్లో కలిపి రాష్ట్రస్థాయి…

అధికారం దూరంగా ఇన్నాళ్ళూ గడిపాం- ప్రొ. కోదండరాం

శుక్రవారం ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో వాణిజ్యపన్నుల శాఖ జాయింట్ కమిషనర్ ఎన్ అశోక్ రెడ్డి పదవీ విరమణ సందర్భంగా జరిగిన ‘తెలంగాణ పునర్నిర్మాణం- ఉద్యోగుల పాత్ర’ పై…

రెండుగా విడిపోనున్న పోలీసు శాఖ

రాష్ట్రవిభజన ప్రక్రియకు సంబంధించి రాష్ట్రపతి గెజిట్ విడుదలైన వెంటనే అన్ని ప్రభుత్వశాఖల విభజన వేగవంతం చేయాలని గవర్నర్ అధికారులను గతంలో ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే పోలీసు…

బీజేపీ సాయంతో హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతం చేసే కుట్ర

హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలని సీమాంధ్రులు పన్నుతున్న భారీకుట్రలో బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ ముఖ్యపాత్ర పోషిస్తున్నారని తెలిసిన తెలంగాణ ప్రజానీకం ఆగ్రహం వ్యక్తం చేసున్నారు.…