టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు 50 లక్షలు దాటిపోయిందని టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రకటించారు. టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు శుక్రవారంతో ముగిసిన నేపథ్యంలో సీఎం…
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్ గ్రిడ్ పనులకోసం రూ. కోటి విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 21 డివిజన్లలో…
రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ ఈరోజు కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పార్టీ సమావేశాల్లో మంత్రి పాల్గొన్నారు.…
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ కార్యక్రమానికి పూర్తి సహకారం అందిస్తామని, తమ గ్రామాల్లోని చెరువులను దత్తత తీసుకుంటామని అమెరికాలోని తెలంగాణ డెవలప్ మెంట్…
టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజలనుండి అనూహ్య స్పందన లభిస్తున్నది. అతి తక్కువ సమయంలో ఏ రాజకీయ పార్టీ చేయనివిధంగా పెద్ద…
తెలంగాణ రాష్ట్రంలో నివసించే వారందరినీ కడుపులో పెట్టుకుని కాపాడుకుంటామని, ముఖ్యమంత్రిగా ఆ బాధ్యత తనదేనని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు చెప్పారు. బేగంపేట సీఎం క్యాంపు కార్యాలయంలో…
టూరిజం, సాంస్కృతిక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన తెలంగాణ ఫెస్టివల్ ను ఐటీ మంత్రి కేటీఆర్ బుధవారం సాయంత్రం పార్క్ హోటల్ లో ప్రారంభించారు. ఈ సందర్భంగా…
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ విద్యుత్ ఉత్పత్తి సంస్థ ఎన్టీపీసీ తెలంగాణలో సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటు కోసం భారీగా పెట్టుబడులు పెట్టనుంది. పెద్ద ఎత్తున సోలార్, పవన…