mt_logo

కరీంనగర్ లో పర్యటించిన మంత్రి కేటీఆర్..

రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ ఈరోజు కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పార్టీ సమావేశాల్లో మంత్రి పాల్గొన్నారు. జిల్లా కలెక్టరేట్ లో అధికారులతో జరిగిన సమీక్ష అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రిని నిర్మిస్తామని, అన్ని జిల్లా కేంద్రాల్లో నిమ్స్ తరహా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మిస్తామని చెప్పారు. అంతేకాకుండా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎయిమ్స్ తరహా ఆస్పత్రితో పాటు హెల్త్ సిటీని ఏర్పాటు చేస్తామని కేటీఆర్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *