mt_logo

పాలమూరు నిర్వాసితులకు రూ. 300 కోట్లు విడుదల..

పాలమూరు ఎత్తిపోతల పథకం కోసం చేపట్టనున్న భూసేకరణలో నిర్వాసితులుగా మారుతున్న వారికి నష్టపరిహారం చెల్లించేందుకు గానూ రూ. 300 కోట్లు విడుదల చేసి జిల్లా కలెక్టర్ వద్ద…

టీఎస్ఐపాస్ ను ప్రశంసించిన టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీ!

తెలంగాణ రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానం(టీఎస్ఐపాస్) చాలా బాగుందని టాటా గ్రూప్ కంపెనీల చైర్మన్ సైరస్ మిస్త్రీ కీర్తించారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావును గురువారం క్యాంపు…

వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పైప్ లైన్ పనులకు ఈ-ప్రొక్యూర్ మెంట్ టెండర్లు..

గ్రామీణ తాగునీటి సరఫరా శాఖ తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్(వాటర్ గ్రిడ్) పైప్ లైన్ పనులను రూ.15,987 కోట్లతో చేపట్టేందుకు గానూ ఈ-ప్రొక్యూర్ మెంట్ టెండర్ల…

మీరే మా బ్రాండ్ అంబాసిడర్లు- సీఎం కేసీఆర్

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టీఎస్ఐపాస్ రెండవ దశలో మరో 19 కంపెనీల సీఎండీలు, సీఈవోలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు బుధవారం మధ్యాహ్నం సచివాలయంలో…

తెలంగాణను కించపరిస్తే సహించేది లేదు!!

హైదరాబాద్ వారికి పొద్దున్నే నిద్ర లేవడం తెలీదు.. ఎన్టీఆర్ వచ్చిన తర్వాతే నిద్రలేపడం నేర్పారని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు…

జర్నలిస్టులకు హెల్త్ కార్డుల జారీ ఫైలుపై సంతకం చేసిన సీఎం..

తెలంగాణ రాష్ట్రంలోని వర్కింగ్, విశ్రాంత జర్నలిస్టులకు హెల్త్ కార్డులు జారీ చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన ఫైలుపై సీఎం…

తెలంగాణలోని యూనివర్సిటీలపై సీఎం కేసీఆర్ సమీక్ష..

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఈరోజు తన క్యాంపు కార్యాలయంలో తెలంగాణలోని యూనివర్సిటీలపై సమీక్ష జరిపారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.…

విశ్వవిద్యాలయాల బోధనేతర సిబ్బందికి పదో పీఆర్సీ!

తెలంగాణలోని విశ్వ విద్యాలయాల్లో పనిచేస్తున్న బోధనేతర సిబ్బందికి పదో పీఆర్సీ అమలుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా దీనికి సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి కే…

కుంభమేళాను తలపిస్తున్న తెలంగాణ గోదావరి మహా పుష్కరాలు!

ఈనెల 14న ప్రారంభమైన గోదావరి పుష్కరాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కుంభమేళాను తలపిస్తున్నాయి. గడిచిన ఆరు రోజుల్లో దాదాపు ఒక్క కోటీ 81 లక్షల మంది పుష్కర…

గోదావరిలో తెలంగాణకు 953 టీఎంసీల హక్కు..

గోదావరి నదిపై నిర్మించాల్సిన ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తన క్యాంపు కార్యాయంలో గురువారం సుమారు ఆరు గంటలకు పైగా సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. గూగుల్…