mt_logo

బాబును కడిగి పారేస్తేనే మీకు తెలంగాణ పౌరుషం ఉన్నట్లు!

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు మంగళవారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ టీడీపీ నేతలపై ధ్వజమెత్తారు. రైతులు, మద్యం, ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచడం వంటి…

ఒక్క తప్పు చేసినా ముందుతరాలకు నష్టం!- సీఎం కేసీఆర్

తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రానికి ఏది మంచో అదే చేస్తామని, గత ప్రభుత్వాలు చేపట్టిన అడ్డగోలు ప్రాజెక్టులు యధాతథంగా కొనసాగించే అగత్యం తెలంగాణ ప్రభుత్వానికి లేదని…

డొల్ల నాయకత్వం, చిల్లు వాదనలు..

BY: కట్టా శేఖర్‌రెడ్డి తెలంగాణ కోసం పద్నాలుగేండ్లుగా ఉద్యమం నడుస్తుంటే ఎవరి పార్టీలో వారు రకరకాల రాజీలు, రాజకీయాలకు అంకితమై సీమాంధ్ర నాయకత్వానికి ఊడిగం చేసిన వారంతా…

రాష్ట్ర ఆదాయం, ఖర్చు సమానమే- ఈటెల రాజేందర్

రాష్ట్రంలో ఆదాయం, ఖర్చు రెండూ సమానంగా ఉన్నాయని, సంక్షేమ పథకాలకు నిధులు లేవనేది పూర్తిగా అవాస్తవమని రాష్ట్ర ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. ఆర్ధికశాఖపై ఇవాళ…

టీఎస్పీఎస్సీలో ఏపీపీఎస్సీ ఉద్యోగుల అరాచకం!!

తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగుల పాలిట కల్పతరువైన టీఎస్పీఎస్సీ లో ఏపీపీఎస్సీ సిబ్బంది అరాచకానికి ఒడిగట్టారు. టీఎస్పీఎస్సీ లోని అత్యంత కీలకమైన కాన్ఫిడెన్షియల్ రూమ్ తలుపులను డూప్లికేట్ తాళంతో…

తొలి నోటిఫికేషన్ విడుదల చేసిన టీఎస్‌పీఎస్సీ!

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో భాగంగా తొలి నోటిఫికేషన్ ను టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదు శాఖల్లో…

ప్రాజెక్టులు, అభివృద్ధి పథకాలపై స్పష్టత ఇవ్వనున్న సీఎం కేసీఆర్!

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ప్రాజెక్టులపై విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు త్వరలో ధీటుగా సమాధానం ఇవ్వనున్నారు.…

తెలంగాణ సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాపై ప్రపంచ దేశాల ఆసక్తి!!

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు స్వప్నమైన సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా పైన ప్రపంచ దేశాలు ఆసక్తి చూపుతున్నాయని ఢిల్లీలోని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రామచంద్రు…

టీఎస్‌పీఎస్సీ నుండి నేడు తొలి నోటిఫికేషన్!

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ ) ఈరోజు తొలి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిసింది. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఏఈఈ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడనుంది. సాయంత్రం 5…

పసుపు రైతుల సమస్యలను కేంద్రం పట్టించుకోవట్లేదు- కవిత

నిజామాబాద్ ఎంపీ కవిత కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. జగిత్యాల మండలం లక్ష్మీపూర్ గ్రామ పంచాయితీ కార్యాలయం ఆవరణలో ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను…