రాజ్యాంగం ప్రకారమే తెలంగాణ ఏర్పడింది- ఎంపీ జితేందర్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో రాజ్యాంగ దుర్వినియోగం జరిగిందన్న శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ వ్యాఖ్యలను టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి తిప్పికొట్టారు. డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ జయంత్యుత్సవాల్లో భాగంగా…

