తెలంగాణ రాష్ట్రంలో మొదటి డోసు వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తి కావడంపై గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా.. వైద్యారోగ్యశాఖ మంత్రి…
తెలంగాణాలో 700 కోట్ల పెట్టుబడితో ఇథనాల్ పరిశ్రమ ప్రారంభం కానుంది. ధర్మపురి నియోజకవర్గ పరిధి వెల్గటూర్ మండలం స్తంభంపల్లి గ్రామ పరిధిలో ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం…
ధాన్యం విషయంలో తెలంగాణ పైన కేంద్ర ప్రభుత్వం సవితితల్లి ప్రేమను చూపిస్తోందని పౌరసరఫరాల సంస్థ చైర్మన్ శ్రీ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. వానాకాలంలో అదనంగా 6…
పట్టణ పేదలకు నాణ్యమైన వైద్యాన్ని ఉచితంగా అందించాలనే లక్ష్యంతో జీహెచ్ఎంసీ పరిధిలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానలు సూపర్ హిట్ కావడంతో ఇతర పట్టణాలకు విస్తరించాలని ప్రభుత్వం…
తెలంగాణ ప్రభుత్వం చేసిన రైతు పోరాటాల ఫలితంగా కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చింది. రాష్ట్రానికి చెందిన వానాకాలం పంటకు సంభందించి బియ్యాన్ని మరింత కొనేందుకు ముందుకు వచ్చింది.…
హైదరాబాద్ నగరంలో మురుగునీటి శుద్ధి కోసం కొత్త ఎస్టీపీల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే మురుగునీటి…
హైదరాబాద్ నగరంలో రెండవ అతి పొడవైన ఓవైసీ-మిథాని ప్లైఓవర్ మంగళవారం రాష్ట్ర ఐటీ, మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 80 కోట్ల వ్యయంతో 1.36 కిలోమీటర్ల…
ఈ నెల 28 నుండి యాసంగి రైతుబంధు నిధులు పంపిణీ జరుగుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలియజేసారు. రైతుబంధు పథకం ప్రారంభమయినప్పటి…