దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈడీ దాడులపై స్పందిస్తూ బీఆర్ఎస్ ఎంపీలు ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ నామా నాగేశ్వర రావు మాట్లాడుతూ.. రాజకీయ కక్షలలో…
అకాల వర్షాలు, వడగండ్ల వాన వల్ల రైతులు ఎదుర్కొన్న నష్టాలపై ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేశ్వర్…
అటవీ దినోత్సవం సందర్భంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్ఎస్ పాలనలో జరిగిన అటవీ అభివృద్ధిని గుర్తు చేస్తూ ఎక్స్లో పోస్ట్ చేశారు.దశాబ్దాల పాటు…
సీఎం రేవంత్ రెడ్డి సోదరుడి మీద సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు సోషల్ మీడియా కన్వీనర్ క్రిశాంక్ ఫోన్ని నిన్న పోలీసులు సీజ్ చేయడాన్ని బీఆర్ఎస్ నాయకులు…
అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతుల సమస్యలపై తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి…
తెలంగాణలో రైతులు అనుభవిస్తున్న కష్టాలు, వారి సమస్యలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్ రెడ్డిని నిలదీశారు. ముఖ్యమంత్రి గారు..…
అమెరికాలోని నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్కు హాజరు కావాలని మాజీ మంత్రి కేటీఆర్కు ఆహ్వానం అందింది. ఇల్లినాయ్ రాష్ట్రంలో ఏప్రిల్ 13న…
అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు.ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల,…