mt_logo

నిజామాబాద్ జిల్లా నుండి ఈ-పంచాయితీకి శ్రీకారం..

ఈ పంచాయితీల ఏర్పాటుకు నిజామాబాద్ జిల్లా నుండే శ్రీకారం చుట్టనున్నట్లు, మారుమూల గ్రామాలకు కూడా ఈ-గవర్నెన్స్ ఫలాలను తీసుకెళ్ళాలనే ఉద్దేశంతోనే వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు పంచాయితీ రాజ్…

రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఉండొద్దు..

తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కోత అనే మాటే వినిపించొద్దని, వచ్చే మూడేళ్ళలో రాష్ట్రం మిగులు విద్యుత్ సాధించి తీరాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు.…

ఎస్టీ, మైనార్టీ కమిషన్లను ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్..

ఎస్టీ, మైనార్టీల సామాజిక, ఆర్ధిక జీవన స్థితిగతులపై అధ్యయనం చేసి తగిన సిఫార్సులు చేసేందుకు రెండు వేర్వేరు కమిషన్లను ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు…

విద్యుత్ ప్లాంట్ కు శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆదిలాబాద్ జిల్లాలోని జైపూర్ మండలం పెగడపల్లి వద్ద సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటవుతున్న 600 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ మూడో యూనిట్…

విజన్ వికటించి..!

By: సవాల్‌రెడ్డి ఠింగణాలు బలిసి నింగికి నెగిరిన జెట్టు చివర పండు చేత బడునె? పుస్తకముల సదువ బొందునా మోక్షంబు! విశ్వదాభిరామ వినుర వేమ! ఠింగణాలు బలిసి…

తెలంగాణ ద్రోహులకు తగిన బుద్ధి చెప్పాలి..

తెలంగాణలోని రెండు ఎమ్మెల్సీ పట్టభద్రుల స్థానాలకు టీఆర్ఎస్ పార్టీ విస్తృతంగా ప్రచారం చేస్తూ ముందుకు దూసుకుపోతుంది. సోమవారం నల్గొండ జిల్లాలో మిర్యాలగూడ, గరిడేపల్లిలో నిర్వహించిన ఎమ్మెల్సీ ప్రచార…

కరీంనగర్ జిల్లాలో పర్యటించిన సీఎం కేసీఆర్

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కరీంనగర్ జిల్లా పర్యటనలో భాగంగా ఈరోజు రాయికల్ కు చేరుకుని కొమురం భీం విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం చిన్న జీయర్ స్వామి…

స్పీడందుకున్న టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం..

రాష్ట్రంలో త్వరలో జరగబోయే రెండు పట్టభద్రుల నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. నామినేషన్ల గడువు ముగియడంతో గత మూడురోజులుగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు విస్తృతంగా పర్యటిస్తున్నారు.…

మెడికల్ హబ్ గా హైదరాబాద్ ను మారుస్తాం – సీఎం కేసీఆర్

ఆదివారం మాదాపూర్ లో నూతనంగా నిర్మించిన సన్ షైన్ ఆస్పత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం…

మార్చి 1 నుండి బీడీ కార్మికులకు రూ. 1000 జీవనభృతి

శుక్రవారం సచివాలయంలోని సీ బ్లాకులో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు విలేకరులతో సమావేశమై పలు అంశాలను వెల్లడించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ మార్చి 1 నుండి…