రాకేష్ కుటుంబానికి 25 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం
శుక్రవారం రైల్వే బలగాల కాల్పుల్లో మరణించిన సైనిక ఉద్యోగార్థి, మన వరంగల్ బిడ్డ రాకేశ్ కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్గ్రేషియాతోపాటు, ఆ కుటుంబంలో అర్హులైనవారికి తగిన ప్రభుత్వోద్యోగం…

