mt_logo

3 ‘ఐ’ సూత్రంతో శరవేగంగా దూసుకుపోతున్న తెలంగాణ : మంత్రి కేటీఆర్

ఏనిమిదేండ్లలో తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం రెట్టింపు అయిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. 2014లో తెలంగాణ జీఎస్‌డీపీ రూ.5.6 లక్షల కోట్లుగా…

పంపిణీకి సిద్దమైన 1.10 కోట్ల బతుకమ్మ కానుక చీరలు

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బతుకమ్మ కానుక చీరెల పంపిణీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. బతుకమ్మ పండుగ కానుకగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది రూ.333 కోట్లతో…

త్వ‌ర‌లో నూత‌న‌ గ్రామ పంచాయ‌తీలకు కొత్త భ‌వ‌నాలు

రాష్ట్రంలో ప‌రిపాల‌నా సౌల‌భ్యం – సంస్క‌ర‌ణ‌ల‌లో భాగంగా ఏర్పాటైన నూత‌న‌ గ్రామ పంచాయ‌తీల‌న్నింటికీ, సిఎం కెసిఆర్ ఆదేశాల మేర‌కు త్వ‌ర‌లోనే కొత్త భ‌వ‌నాల‌ను ద‌శ‌ల వారీగా నిర్మిస్తామ‌ని…

బీజేపీ పార్టీ తెలంగాణపై కక్ష్య పెంచుకుంది : మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్ రెడ్డి

తెలంగాణలో బీజేపీ పార్టీకి అధికారం ఇస్తే తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ హెచ్చరించారు. నల్లగొండలోని తన నివాసంలో ఆయన…

సర్వాయి పాపన్న గౌడ్ కు ఘన నివాళులర్పించిన సీఎం కేసీఆర్

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 372వ జయంతి (ఆగస్ట్ 18) సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకు ఘన నివాళులర్పించారు. తెలంగాణ వీరత్వానికి, పరాక్రమానికి ప్రతీక, సబ్బండ వర్గాల…

లక్షమంది యువతకు టాస్క్ శిక్షణ

తెలంగాణ వ్యాప్తంగా లక్షమంది యువతకు శిక్షణ ఇచ్చేందుకు తెలంగాణ అకాడమీ ఆఫ్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌ (టాస్క్‌)తో టెలికాం సెక్టార్‌ స్కిల్‌ కౌన్సిల్‌ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుందని…

ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాం : సీఎం కేసీఆర్

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు బుధవారం మేడ్చల్‌ మల్కాజ్‌గిరి కలెక్టరేట్‌ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. మేడ్చేల్‌ మల్కాజ్‌గిరి జిల్లా ఏర్పాటు చేసుకొని.. జిల్లా…

మేడ్చల్ కలెక్టరేట్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్

మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా సమీకృత కలెక్టరేట్‌ను సీఎం కేసీఆర్‌ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌లో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజ‌లు చేశారు. అనంతరం కార్యాలయంలో సీట్లో కలెక్టర్‌…

ఆగస్టు 21న రాష్ట్రవ్యాప్తంగా ‘తెలంగాణకు హరితహారం’

తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్న స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా ఈ నెల 21 న రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేకంగా ‘తెలంగాణకు హరితహారం’ నిర్వహించనున్నట్లు రాష్ట్ర అటవీశాఖ మంత్రి అల్లోల…

తెలంగాణ వ్యవసాయ పథకాలు మాకూ అమలు చేయండి : కర్ణాటక రైతులు

తెలంగాణలో వ్యవసాయ రంగం అభివృద్ది కోసం అమలు చేస్తున పలు పథకాలను తమ రాష్ట్రంలో కూడా ఇక్కడి ప్రభుత్వం అమలు చేస్తే బాగుంటుందని కర్ణాటక రైతులు అభిప్రాయపడ్డారు.…