mt_logo

2018 కల్లా మిగులు విద్యుత్ రాష్ట్రంగా తెలంగాణ- సీఎం కేసీఆర్

రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితిపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సచివాలయంలో కొద్దిసేపటి క్రితం సమీక్ష నిర్వహించారు. 2018 నాటికల్లా తెలంగాణ మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఉంటుందని, వేసవి…

చంద్రబాబు బతుకే పేపర్ మేనేజ్ మెంట్- జగదీష్ రెడ్డి

సీఎం కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని, టీఆర్ఎస్ బహిరంగ సభ సక్సెస్ చూసి బాబుకు మతి భ్రమించిందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి జగదీష్ రెడ్డి…

కడుపునిండా అన్నం పెట్టాలన్నదే సీఎం ఆలోచన- ఈటెల

సబ్సిడీ బియ్యంతో పాటు సన్నబియ్యం పథకాన్ని సక్రమంగా అమలయ్యేలా చూడాలని, అవినీతికి పాల్పడేవారు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్…

పైప్ లైన్ నిర్మాణం కోసం 1703.61 ఎకరాలు..

తెలంగాణ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ఏర్పాట్లు వేగవంతం అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకం కోసం వీలైనంత వరకు…

వచ్చే నెల సాగర్ లో టీఆర్ఎస్ శిక్షణా తరగతులు..

మే నెల 2,3,4 తేదీల్లో నాగార్జునసాగర్ లో ఆస్కికి చెందిన విషయ నిపుణులతో టీఆర్ఎస్ శిక్షణా తరగతులు జరగనున్నాయి. పాలనలో కీలక అంశాలపై పార్టీ ప్రజాప్రతినిధుల్లో అవగాహన…

వాటర్ గ్రిడ్ కు హడ్కో అవార్డు..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్ గ్రిడ్ పథకానికి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ హడ్కో ఉత్తమ డిజైన్ అవార్డును అందజేసింది. హడ్కో 47వ వ్యవస్థాపక…

టీఆర్ఎస్ విజయ గర్జన గ్రాండ్ సక్సెస్..

టీఆర్ఎస్ పార్టీ 14వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం సాయంత్ర్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన భారీ బహిరంగ సభ విజయవంతమైంది. లక్షలాదిగా తరలివచ్చిన ప్రజాప్రతినిధులు,…

చంద్రబాబూ.. ఇక చాలించు!

By: కట్టా శేఖర్‌రెడ్డి నువ్వు సరిగా పరుగెత్తలేకపోతే పక్కవాడు పరుగెత్తకుండా చూడు. నీకు మంచి పేరు లేకపోతే పక్కవాడి పేరు చెడగొట్టు. నీకు సమస్యలు ఉంటే పక్కవాడికి సమస్యలు సృష్టించు.…

అన్ని వర్గాలకూ టీఆర్ఎస్ సంపూర్ణ సహకారం- కేసీఆర్

శుక్రవారం ఎల్బీ స్టేడియంలో జరిగిన పార్టీ ప్లీనరీ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ, టీఆర్ఎస్ పార్టీకి ఈ వర్గం, ఆ వర్గం అంటూ భేదాలు లేవని, ప్రజలందరికీ…

ఉద్యమాన్ని నిలబెట్టింది కార్యకర్తలే..

నాటి జలదృశ్యం నుండి నేటి జనదృశ్యం దాకా తన వెంట ఉన్నది కార్యకర్తలేనని, ప్రతి దశలో ఉద్యమాన్ని నడిపింది వారేనని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అన్నారు.…