mt_logo

గర్వంతో విర్రవీగకండి.. తగ్గి ఉండండి- సీఎం కేసీఆర్

వరంగల్ ఎంపీగా గెలిచిన పసునూరి దయాకర్ తో పాటు ఆ జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి చందూలాల్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర…

ఇది వరంగల్ ప్రజల విజయం- ఎంపీ కవిత

వరంగల్ లోక్ సభ ఉపఎన్నికలో ఘనవిజయం సాధించిన టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ కు నిజామాబాద్ ఎంపీ కవిత అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ…

ప్రతిపక్షాల చిల్లర ప్రచారాన్ని వరంగల్ ప్రజలు తిప్పికొట్టారు- హరీష్ రావు

వరంగల్ లోక్ సభ ఉపఎన్నిక ఫలితంపై మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, ఎన్నికల ప్రచారం సమయంలో ప్రతిపక్షాలు చేసిన చిల్లర ప్రచారాలను వరంగల్ ప్రజలు తిప్పికొట్టారని, ప్రభుత్వ…

టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ ఘన విజయం!!

వరంగల్ లోక్ సభకు జరిగిన ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ 4,59,092 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. గతంలో సీఎం కేసీఆర్,…

పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ కు శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్..

బంజారాహిల్స్ లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న పోలీస్ ట్విన్ టవర్స్ కు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు శంకుస్థాపన, భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ పార్టీలకు…

ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన సర్వే సత్యనారాయణ!

వరంగల్ లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థి, సీనియర్ నేత సర్వే సత్యనారాయణ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు. వరంగల్ లోక్ సభ స్థానానికి ఇవాళ పోలింగ్ జరుగుతున్న విషయం…

రెండు మూడేళ్ళలోనే ప్రాజెక్టులు పూర్తిచేయాలి- సీఎం కేసీఆర్

నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంపై శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు వేగంగా పూర్తిచేసేలా కాంట్రాక్టర్లను ప్రోత్సహించాలని, ఇందుకోసం కాంట్రాక్టర్లను మూడు…

జైపాల్ రెడ్డి రాత్రికి రాత్రే తెలంగాణ వాది అయ్యారా?- గువ్వల బాలరాజు

కాంగ్రెస్ నేతలు జైపాల్ రెడ్డి, జానారెడ్డిలపై ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గురువారం మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. తెలంగాణ సాధనకోసం కృషి…

తెలంగాణ పట్ల కేంద్రం పక్షపాత వైఖరి- బూర నర్సయ్యగౌడ్

తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అడుగడుగునా అన్యాయం చేస్తూనే ఉందని భువనగిరి ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ విమర్శించారు. ఈరోజు ఆయన ఢిల్లీలో విలేకరుల సమావేశంలో…

అబద్ధాల జ్యోతి ఆంధ్రజ్యోతి- ఎంపీ కవిత

ఆంధ్రజ్యోతి పత్రిక చంద్రబాబు నాయుడు కరపత్రికగా మారిందని, సీఎం కేసీఆర్ పై, టీఆర్ఎస్ ప్రభుత్వంపై అసత్య కథనాలు రాస్తున్నదని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ఇవాళ…