mt_logo

కస్తూర్భా గాంధీ పాఠశాల భవనాన్ని ప్రారంభించిన మంత్రి జగదీశ్ రెడ్డి

సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండల కేంద్రంలో రూ.4.5 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన కస్తూర్బా గాంధీ పాఠశాల భవనాన్ని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుడకంట్ల…

స్వరాష్ట్రంలో విదేశాలకు చేపలు ఎగుమతి చేస్తున్నాం : మంత్రి హరీష్ రావు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గంగపుత్రుల జీవితాలు మారిపోయాయని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మంత్రి హరీశ్‌ రావు అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చేపలు కావాలంటే ఆంధ్ర…

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ధ్వంసం చేయాలని చూస్తోంది : మంత్రి కేటీఆర్ మండిపాటు

రాష్ట్రాలకు ఇవ్వాల్సిన నిధులను కేంద్రం నిరాకరించడంపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. నిధులు నిరాకరించడం ఒక విధంగా ఆర్థిక ఆంక్షలు విధించడమేనని, ప్రధానమంత్రి నరేంద్రమోదీకి…

హైదరాబాద్ అత్యంత భద్రమైన నగరం : జాతీయ నేర నమోదు సంస్థ

తెలంగాణ రాజధాని హైదరాబాద్ మరో కీర్తిని అందుకుంది. దేశంలో అత్యంత సురక్షితమైన నగరంగా ముత్యాలనగరం నిలిచింది. జాతీయ నేర నమోదు సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) నివేదిక తెలంగాణ రాజధాని…

వీఆర్ఏల‌ సమస్యలు పరిష్కరిస్తాం : మంత్రి కేటీఆర్ హామీ

రాష్ట్రంలో గ‌త కొద్ది రోజుల నుంచి ఆందోళ‌న నిర్వ‌హిస్తున్న వీఆర్ఏల‌తో రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ‌ల మంత్రి కేటీఆర్ స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..…

ప్లాంట్ లిపిడ్ కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందం

కేరళ కొచ్చి కేంద్రంగా పని చేస్తున్న అంతర్జాతీయ సంస్థ ప్లాంట్ లిపిడ్ కంపెనీ తో రాష్ట్ర ప్రభుత్వ పేదరిక నిర్మూలన సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్ర పంచాయతీ…

ఈ నెలాఖరున ప్రారంభం కానున్న నాగోల్ ఫ్లై ఓవర్

రోజురోజుకి విస్తరిస్తున్న హైదరాబాద్‌ నగరంలో ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించేందుకు జీహెచ్‌ఎంసీ చర్యలు చేపట్టింది. నగరంలో సిగ్నల్‌ ఫ్రీ రవాణా వ్యవస్థను మరింత మెరుగు పరిచే క్రమంలో ఎస్‌ఆర్‌డీపీతో…

ప్రకాష్ రాజ్ దత్తత గ్రామం భేష్ : మంత్రి కేటీఆర్

దత్తత తీసుకున్న గ్రామాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్న సినీ నటుడు ప్రకాష్ రాజ్ ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. వివరాల్లోకి…

ఈ నెల 25 నుండి బతుకమ్మ సంబరాలు… అక్టోబర్ 3న సద్దుల బతుకమ్మ

ఈ నెల 25 నుంచి అక్టోబర్‌ 3 వరకు కొనసాగే బతుకమ్మ పండుగకు విస్తృత ఏర్పా ట్లు చేయాలని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. బతుకమ్మ పండుగను…

దళితబంధుకు మరో రూ.600 కోట్లు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం

దళితబంధు లబ్దిదారులకు సీఎం కేసీఆర్ శుభవార్త తెలిపారు. దళితబంధు కోసం మరో రూ.600 కోట్లు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దళితులను ఆర్థికంగా…