mt_logo

థర్డ్ వేవ్ ఎదుర్కోవడానికి వైద్యారోగ్య శాఖ సిద్ధంగా ఉండాలి : మంత్రి హరీష్ రావు

కరోనా థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు వైద్యారోగ్య శాఖ పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉండాలని ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం…

‘మీ సేవ’ ద్వారా రోజుకి లక్షమందికి సేవలు : ఇ-గవర్నెన్స్ సదస్సులో మంత్రి కేటీఆర్

నేడు హైదరాబాద్ లో హెచ్ఐసీసీలో జరుగుతున్న 24వ జాతీయ ఇ-గవర్నెన్స్ – 2022 సదస్సులో రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ లో పాల్గొన్నారు. రెండు రోజులపాటు జరగనున్న…

పల్లెపల్లెనా రైతుబంధు వారోత్సవాలు.. ఆలేరులో పాల్గొన్న మంత్రి నిరంజన్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో జరిగిన రైతుబంధు వారోత్సవాల్లో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పంటపెట్టుబడి ఇస్తున్నది…

నేడు ఇ-గవర్నెన్స్ జాతీయ సదస్సు.. అధ్యక్షత వహించనున్న మంత్రి కేటీఆర్

24వ జాతీయ ఇ-గవర్నెన్స్ సదస్సు- 2022 ఈరోజు మరియు రేపు హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో జరగనుంది. డిపార్ట్ మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్స్, మినిస్ట్రీ…

ఆశావర్కర్లకు శుభవార్త తెలిపిన తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ ప్రభుత్వం ఆశా వర్కర్లకు శుభవార్త చెప్పింది. ఆశావర్కర్ల నెలవారీ ప్రోత్సాహకాలు (ఇన్సెంటివ్‌లు) పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ ఉన్నవాటితో కలుపుకొని 30 శాతం ఇంటెన్సివ్స్ పెంచుతూ…

నిర్మల్ లో ఘనంగా రైతుబంధు వారోత్సవాలు.. పాల్గొన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

రాష్ట్రంలో రైతు బంధు ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టి సీఎం కేసీఆర్ ప్ర‌తీ రైతుకు బంధువు అయ్యార‌ని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి…

రాష్ట్రంలో అంగన్వాడీలకు చేనేత చీరలు : మంత్రి కేటీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో, చేనేత – జౌళీ శాఖ మంత్రి కేటీఆర్ మార్గదర్శకత్వంలో… రాష్ట్రంలో అంగన్వాడీలకు మరో అరుదైన గౌరవం దక్కింది. అంగన్వాడి టీచర్లు, ఆయాలను సముచితంగా…

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో తెలంగాణను అగ్రస్థానంలో నిలుపుదాం : మంత్రి కేటీఆర్

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్ర స్థానంలో నిలిపేందుకు సమిష్టిగా కృషి చేద్దామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. బుధవారం…

ఆరోగ్యసూచిలో తెలంగాణ 3వ స్థానంలో.. : ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

ఆరోగ్య రంగంలో తెలంగాణ రాష్ట్రం గణనీయమైన అభివృద్ధి సాధిస్తోందని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఆరోగ్య సూచీలో మూడో స్థానంలో ఉన్న తెలంగాణను వెంకయ్య అభినందించారు.…

సిరులు కురిపిస్తున్న తెల్ల బంగారం.. సీఎం కేసీఆర్ చలవే అంటున్న రైతులు

తెలంగాణలోని వ్యవసాయ మార్కెట్లలో పత్తి ధరలు దూసుకెళ్తున్నాయి. మార్కెట్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా పత్తికి రికార్డ్ ధర పలికింది. ఏకంగా క్వింటాల్‌కు 10వేల రూపాయలు పలికి అల్ టైం…