దేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో తెలంగాణ గురుకుల సొసైటీకి విద్యార్థులు విజయ దుందుభి మోగిస్తున్నారు. గురుకుల విద్యాలయాల్లో చదివిన 223 మంది విద్యార్థులు దేశవ్యాప్త గొప్ప విద్యాసంస్థల్లో…
మంత్రిగా రాష్ట్ర బాధ్యతలే కాకుండా అవసరమైన వారికి నేనున్నానంటూ తక్షణ సహాయం అందించడానికి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఎప్పుడూ ముందు ఉంటారు. నిరుపేద కుటుంబంలో…
హైదరాబాద్ లో మరో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సంస్థ తమ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. జర్మనీకి చెందిన ప్రముఖ ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ కంపెనీ బాష్…
తెలంగాణ పట్ల కేంద్రం తీవ్ర వివక్షను ప్రదర్శిస్తున్నదని ఐటీ పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు విమర్శించారు. రాష్ట్రం కోరిన ఏ ఒక్క ప్రాజెక్టును కూడా మంజూరుచేయకుండా ఉపేక్షిస్తున్నదని…
రాష్ట్రంలో పల్లె ప్రగతి పథకం అమలుతో తెలంగాణ గ్రామాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంసద్ ఆదర్శ్ గ్రామీణ యోజన ర్యాంకుల్లో, టాప్ టెన్…
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న… కల్యాణలక్ష్మి/ షాదీ ముబారక్ పథకం మరో కీలక మైలురాయిని దాటింది. ఏడేండ్ల క్రితం ప్రారంభమైన కల్యాణలక్ష్మి పథకం, ఇప్పటివరకు 10…
తెలంగాణ ప్రభుత్వం సామాన్య ప్రజానీకానికి దోహదపడే పథకాలు అమలు చేస్తోందన్నారు హిమాచల్ ప్రదేశ్ సీఎస్ శ్రీరామ్ సుభాగ్ సింగ్. వివిధ రాష్ట్రాలు అమలు చేస్తున్న అత్యుత్తమ పథకాలను…
తెలంగాణలో మరో భారీ సంస్థ ప్రారంభం కాబోతోంది. రంగారెడ్డి జిల్లాలో 500 కోట్ల పెట్టుబడితో మేధా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటవనుంది. ఈ సందర్భంగా మేధా రైల్వే…
ఇక రాష్ట్రానికి కూరగాయల కొరత తీరనుంది. రాష్ట్ర అవసరాలకు సరిపడా 10 లక్షల ఎకరాల విస్తీర్ణంలో కూరగాయలు, ఆకుకూరలు పండించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. అందుకు అనుగుణంగా…
తెలంగాణలో రూపొందించిన తొలి ఈ-బైక్… గ్రావ్టన్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ స్టార్టప్ కంపెనీ విద్యార్థుల బృందానికి ఐటీ మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. హైదరాబాద్ కు చెందిన…