mt_logo

ఇక హైదరాబాద్ ప్రతీ అంగుళం కమాండ్ కంట్రోల్ సెంటర్ గుప్పిట్లో

ఈ నెల 4వ తేదీన సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం అవ్వనున్న బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ భవనాన్ని మంత్రులు మొహమ్మద్ అలీ, తలసాని శ్రీనివాస్…

పెన్సిల్, రబ్బర్ ధరలు అధికంగా పెంచారెందుకు..? మోడీకి ఘాటు లేఖ రాసిన ఆరేళ్ళ బాలిక

దేశంలో విపరీతంగా ధరలు పెరిగిన విషయం చిన్న పిల్లలు కూడా అర్థం చేసుకుంటున్నారు. అర్థం చేసుకోవడమే కాదు, ఇలా విపరీతంగా ధరలు పెంచేస్తే ఎలా చదువుకొవాలని ప్రశ్నిస్తూ…

తెలంగాణలో నాలుగురోజుల పాటు భారీ వర్షాలు… ఎల్లో అలెర్ట్ ప్రకటించిన అధికారులు

మరో నాలుగు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు కురువనున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో అధికారులు పలు జిల్లాల్లో యెల్లో అలర్ట్ ప్రకటించారు. * సోమవారం…

అంతర్జాతీయ తల్లిపాల దినోత్సవంలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు

మొదటి గంట తల్లి పాలు బిడ్డకు పట్టిస్తే అది మొదటి టీకాతో సమానం అవుతుందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. అంతర్జాతీయ తల్లిపాల…

చేనేత కార్మికుల కోసం నేతన్న బీమా పథకం : మంత్రి కేటీఆర్

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ నెల 7న నేతన్న బీమా పథకాన్ని ప్రారంభిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, జౌళి శాఖల మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రైతు…

సిరిసిల్లలో సిద్దమవుతున్న కోటి జాతీయ జెండాలు

స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా తెలంగాణలోని ప్రతి ఇంటిపై ఎగురవేయనున్న కోటి జాతీయ జెండాలను సిరిసిల్లలోని నేత కార్మికుల ఆధ్వర్యంలో తయారవుతున్నాయి. రూ.23 కోట్ల వ్యయంతో 60…

దేశం చూపు… దళితబంధు వైపు : మంత్రి కేటీఆర్

సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన దళితబంధు పథకం మంచి ఫలితాలాన్నిస్తోందని, దళితుల జీవితాల్లో పెద్దఎత్తున మార్పు తీసుకొస్తోందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, పరిశ్రమల…

స్వతంత్ర భారత వజ్రోత్సవాలపై సీఎం కేసీఆర్ రేపు సమీక్ష సమావేశం

తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు 8 నుంచి 22 వరకు 15 రోజులపాటు అట్టహాసంగా నిర్వహించ తలపెట్టిన స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మంగళవారం…

తెలంగాణ ఆర్థిక నిర్వహణపై కాగ్ ప్రశంసలు

తెలంగాణ రాష్ట్ర ఆదాయం, ఖర్చు, ఆర్థిక నిర్వహణ, అభివృద్ధి పథకాలకు నిధులను ఖర్చు చేసే విధివిధానాల పట్ల కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (సి.ఏ.జి-కాగ్) సానుకూలంగా స్పందించింది.…

రూ. 21.85 కోట్ల విలువైన దళితబంధు యూనిట్లను పంపిణీ చేసిన మంత్రి కొప్పుల ఈశ్వర్

శుక్రవారం పెద్దపల్లి జిల్లా వ్యవసాయ మార్కెట్ యార్డులో దళిత బంధు కార్యక్రమానికి మంత్రి కొప్పుల ఈశ్వర్ ముఖ్య అతిథిగా పాల్గొని 233 మంది లబ్దిదారులకు రూ.21.85 కోట్ల…