mt_logo

ప్లాంట్ లిపిడ్ కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందం

కేరళ కొచ్చి కేంద్రంగా పని చేస్తున్న అంతర్జాతీయ సంస్థ ప్లాంట్ లిపిడ్ కంపెనీ తో రాష్ట్ర ప్రభుత్వ పేదరిక నిర్మూలన సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్ర పంచాయతీ…

ఈ నెలాఖరున ప్రారంభం కానున్న నాగోల్ ఫ్లై ఓవర్

రోజురోజుకి విస్తరిస్తున్న హైదరాబాద్‌ నగరంలో ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించేందుకు జీహెచ్‌ఎంసీ చర్యలు చేపట్టింది. నగరంలో సిగ్నల్‌ ఫ్రీ రవాణా వ్యవస్థను మరింత మెరుగు పరిచే క్రమంలో ఎస్‌ఆర్‌డీపీతో…

ప్రకాష్ రాజ్ దత్తత గ్రామం భేష్ : మంత్రి కేటీఆర్

దత్తత తీసుకున్న గ్రామాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్న సినీ నటుడు ప్రకాష్ రాజ్ ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. వివరాల్లోకి…

ఈ నెల 25 నుండి బతుకమ్మ సంబరాలు… అక్టోబర్ 3న సద్దుల బతుకమ్మ

ఈ నెల 25 నుంచి అక్టోబర్‌ 3 వరకు కొనసాగే బతుకమ్మ పండుగకు విస్తృత ఏర్పా ట్లు చేయాలని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. బతుకమ్మ పండుగను…

దళితబంధుకు మరో రూ.600 కోట్లు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం

దళితబంధు లబ్దిదారులకు సీఎం కేసీఆర్ శుభవార్త తెలిపారు. దళితబంధు కోసం మరో రూ.600 కోట్లు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దళితులను ఆర్థికంగా…

రుద్ర రచన అభిమానానికి భావోద్వేగానికి గురైన మంత్రి కేటీఆర్

రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అందించిన ఆర్థిక భరోసాతో ఇంజనీరింగ్ చదివి, నాలుగు ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగం పొందిన రుద్ర రచన విషయం మనకు విదితమే.…

విద్యుత్ ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ ప్రథమస్థానం… తలసరి విద్యుత్ వినియోగంలో కూడా

విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఆవిర్భవించిందని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే తలసరి విద్యుత్ వినియోగంలోనూ తెలంగాణ రాష్ట్రం దేశంలో ప్రథమ స్థానంలో…

“గిఫ్ట్ ఎ స్మైల్” హామీని నెరవేర్చబోతున్న మంత్రి కేటీఆర్

తన పుట్టిన రోజు సందర్భంగా “గిఫ్ట్ ఎ స్మైల్” కార్యక్రమం కింద ఇచ్చిన హామీని నెరవేర్చనున్నారు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్. రాజన్న సిరిసిల్ల…

తొమ్మిదేండ్లకు ఫలించిన ఉద్యమకారుని కల… కేసీఆర్ చేతుల మీదుగా కూతురికి నామకరణం

తొమ్మిదేండ్ల నుండి తమ బిడ్డకు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా పేరు పెట్టుకోవాలనే ఆ తల్లిదండ్రుల కల ఫలించింది. వివరాల్లోకి వెళ్తే… తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పనిచేసిన…

న్యూజిలాండ్ లో ఆవిష్కృతమైన ‘రాజన్న సిరిపట్టు’ చీరలు… హర్షం వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్

సిరిసిల్ల జిల్లాలోని నేతన్నలు తయారుచేసిన ప్రత్యేక పట్టుచీరలను న్యూజిలాండ్‌కు చెందిన మంత్రి ప్రియాంక రాధాకృష్ణన్ చేతుల మీదుగా ‘రాజన్న సిరిపట్టు’ పేరుతో ఆవిష్కరిచారు. న్యూజిలాండ్ లో జరిగిన…