‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమం కింద నేడు సిరిసిల్లలోని ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక సాఫ్ట్వేర్, కోచింగ్ మెటీరియల్తో…
తెలంగాణ బీజేపీ నేతలు గుజరాతీ బాస్ల చెప్పులను మోసేందుకు సిద్ధంగా ఉంటారని, తెలంగాణకు రావాల్సిన న్యాయమైన హక్కుల గురించి అడిగే దమ్ము, దైర్యం వారిలో ఎవ్వరికీ లేవని…
తెలంగాణ మరో అరుదైన ఘనత సాధించింది. దేశంలో బహిరంగ మలవిసర్జన రహిత (ఓడిఎఫ్ ప్లస్) గ్రామాల జాబితాలో మొదటిస్థానంలో నిలిచింది. అలాగే అతి త్వరలో వందశాతం ఓడిఎఫ్…
తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభానికి సిద్ధమవుతోందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ తన సోషల్ మీడియా ఖాతాలో పేర్కొన్నారు. దీంతో పాటు తెలంగాణ అమరవీరుల…
తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏటా తెలంగాణ ఆడపడుచులకు ఇచ్చే బతుకమ్మ కానుక చీరల పంపిణీ రేపటి నుంచి ప్రారంభించనున్నట్లు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. తెలంగాణ…
సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండల కేంద్రంలో రూ.4.5 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన కస్తూర్బా గాంధీ పాఠశాల భవనాన్ని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుడకంట్ల…
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గంగపుత్రుల జీవితాలు మారిపోయాయని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మంత్రి హరీశ్ రావు అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చేపలు కావాలంటే ఆంధ్ర…
రాష్ట్రాలకు ఇవ్వాల్సిన నిధులను కేంద్రం నిరాకరించడంపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. నిధులు నిరాకరించడం ఒక విధంగా ఆర్థిక ఆంక్షలు విధించడమేనని, ప్రధానమంత్రి నరేంద్రమోదీకి…
తెలంగాణ రాజధాని హైదరాబాద్ మరో కీర్తిని అందుకుంది. దేశంలో అత్యంత సురక్షితమైన నగరంగా ముత్యాలనగరం నిలిచింది. జాతీయ నేర నమోదు సంస్థ (ఎన్సీఆర్బీ) నివేదిక తెలంగాణ రాజధాని…
రాష్ట్రంలో గత కొద్ది రోజుల నుంచి ఆందోళన నిర్వహిస్తున్న వీఆర్ఏలతో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..…