mt_logo

సిరిసిల్లలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్

కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకుని నేడు సిరిసిల్ల ప‌ట్ట‌ణంలో ఏర్పాటు చేసిన కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ విగ్ర‌హాన్ని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆవిష్క‌రించి,…

తెలంగాణ పథకాలు మాకూ అమలు చేయాలి… కర్ణాటక అసెంబ్లీ ముట్టడికి యత్నించిన వేలాది రైతులు

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయ, రైతు సంక్షేమ పథకాలను దేశమంతటా అమలు చేయాలని కర్ణాటక రైతులు సోమవారం అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. తెలంగాణాలో అమలు చేస్తున్న…

జలదృశ్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్

కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.. ట్యాంక్ బండ్…

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలకు ప్రభుత్వం కార్యరూపం ఇస్తోంది : సీఎం కేసీఆర్

సెప్టెంబర్ 27న కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకొని సీఎం కేసీఆర్ ఆయనకు ఘన నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల కోసం, తెలంగాణ సాధన కోసం తన…

రాజకీయాలకు తావివ్వని సత్యాగ్రహం ఎంతో నచ్చింది : మంత్రి కేటీఆర్

నిర్మల్ జిల్లా లోని బాసర ఆర్జీయూకేటీ లో సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ విద్యార్థులకు హామీ ఇచ్చారు. కొంత కాలంగా బాసర…

సిద్దిపేటను విద్య, వైద్య క్షేత్రంగా మారుస్తాం : మంత్రి హరీష్ రావు

సిద్దిపేటను విద్య, వైద్య క్షేత్రంగా మారుస్తున్నామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు అన్నారు. చిన్నకోడూరు మండలం రామంచ శివారులో హైదరాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీ వారు…

ఎమ్మెల్సీ కవితతో సమావేశమైన బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్

బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ నేడు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను హైదరాబాద్‌లోని కవిత నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ…

ఆదిలాబాద్ లో ఐటీ పార్కు ఏర్పాటు చేస్తాం : మంత్రి కేటీఆర్ హామీ

నేడు ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్…ఆదిలాబాద్ నుంచి దేశ, విదేశాల్లో సాఫ్ట్ వేర్ కంపెనీలకు ఐటీ సేవలను అందించడం…

డిసెంబర్ నాటికి హైదరాబాద్ సిగ్నల్ ఫ్రీ సిటీ

హైదరాబాద్‌ నగరాన్ని సిగ్నల్‌ ఫ్రీ నగరంగా చేసేందుకు వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి ఫలాలు విడుతల వారీగా ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి. ఎస్‌ఆర్‌డీపీ పథకం మొదటి దశలో రూ.8092…

అవార్డులు వస్తున్నా… ఏమీ చేయలేదనడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది : విపక్షాలపై ఫైర్ అయిన మంత్రి కేటీఆర్

విపక్షాల పొంతన లేని మాటలు ఆశ్ఛర్యం కలిగిస్తున్నాయని మంత్రి కేటీఆర్‌ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అవార్డుల్లో తెలంగాణ టాప్‌లో ఉంటుంది. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఏమీ…