మైనారిటీ వర్గాల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా గొప్ప గొప్ప పథకాలు అమలు చేస్తోందని బీహార్ రాష్ట్ర మైనారిటీ కమిషన్ చైర్మన్ ప్రొఫెసర్ మహమ్మద్…
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న టాస్క్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఫార్మాసిటీ మొదటి నైపుణ్య శిక్షణా కార్యక్రమం సక్సెస్ అయింది. శిక్షణ పొందిన 125 మంది నిర్వాసితులకు ఫార్మా కంపెనీల్లో…
రాష్ట్ర ప్రభుత్వం మేడ్ ఇన్ తెలంగాణ ఆన్లైన్ విక్రయాలను అందుబాటులోకి తెచ్చింది. స్థానికంగా తయారైన వస్తువులను ఎటువంటి కమీషన్ లేకుండా విక్రయించేందుకు https:// madeintelangana.linker.store/ వెబ్సైట్ను గత…
గత కొద్దిరోజులుగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంపై కేంద్ర మంత్రులను నిలదీస్తున్న రాష్ట్ర ఐటీ, మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తాజాగా కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని రోడ్ల మూసివేతపై…
వానాకాలం ధాన్యం కొనుగోలుపై స్పష్టత కోసం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నేతృత్వంలో ఢిల్లీకి వచ్చిన మంత్రుల బృందం మీడియాతో మాట్లాడారు. మంత్రి…
వస్త్ర పరిశ్రమపై జీఎస్టీ పెంపు ప్రతిపాదనను రాష్ట్ర ఐటీ, చేనేత, జౌళిశాఖల మంత్రి కేటీఆర్ తీవ్రంగా వ్యతిరేకరించార. ప్రస్తుతం ఉన్న 5 శాతం పన్నును 12 శాతానికి…
హైదరాబాద్ పరిధిలోని కంటోన్మెంట్ సమస్యలు పరిష్కరించలేని పక్షంలో దానిని జీహెచ్ఎంసీలో కలపాలని కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేశారు రాష్ట్ర ఐటీ, మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్. కంటోన్మెంట్…
సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో జిల్లాల కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. స్థానిక యువతకు ఉద్యోగుల కల్పనతో పాటు క్షేత్ర స్థాయిలోకి ప్రభుత్వ పాలన, నూతన జోనల్…
స్వతంత్రంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల కమిషన్ ను కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్…