సోమవారం తెలంగాణ భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, నాయిని నర్సింహారెడ్డి, జితేందర్ రెడ్డి తదితరులు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా…
టీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను నాగర్ కర్నూల్ ఎంపీ మందా జగన్నాథం కొట్టిపడేశారు. సీమాంధ్ర పత్రికలు తనపై దుష్ప్రచారం చేస్తూ తప్పుడు…
నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అరవై ఏళ్ల నిరీక్షణ,…
తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యోగులే పనిచేయాలని కమలనాథన్ కమిటీకి తెలంగాణ ఉద్యోగసంఘాల నేతలు తేల్చిచెప్పారు. ఆప్షన్ల పేరుతో ఇక్కడకు సీమాంధ్ర ఉద్యోగులను తరలించొద్దని, తమ మాట కాదని…
నిజామాబాద్ జిల్లా మోతె గ్రామంలో ముడుపువిప్పిన తర్వాత టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గ్రామ ప్రజలనుద్దేశించి ఉద్వేగభరితంగా ప్రసంగించారు. ‘’తెలంగాణ రాష్రం సాధించుకుని రా! అని నాకు బొట్లు…
By: కట్టా శేఖర్ రెడ్డి ఇది ఇజం కాదు. నిజమూ కాదు. ఒక అస్తిత్వ ప్రకటనను, ఒక స్వేచ్ఛా ఉద్యమాన్ని, స్వయంపాలనాధికారాన్ని, ప్రజాస్వామిక ప్రక్రియను గుర్తించ నిరాకరించే హజం.…
తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా 13సంవత్సరాల క్రితం నిజామాబాద్ జిల్లా మోతె గ్రామంలో పర్యటించిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అక్కడి మట్టిని పరమ పవిత్రంగా భావించి ముడుపు…