mt_logo

మే 14న ఎంసెట్ పరీక్ష..

తెలంగాణ ఎంసెట్ నోటిఫికేషన్ ఈనెల 25న విడుదలకానుంది. 28 నుండి ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరిస్తారు. పరీక్ష మే 14న జరుగుతుంది. రాష్ట్ర విభజన చట్టం…

50 లక్షలు దాటిపోయిన టీఆర్ఎస్ సభ్యత్వాలు..

టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు 50 లక్షలు దాటిపోయిందని టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రకటించారు. టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు శుక్రవారంతో ముగిసిన నేపథ్యంలో సీఎం…

వాటర్ గ్రిడ్ కోసం రూ.కోటి విడుదల చేసిన ప్రభుత్వం..

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్ గ్రిడ్ పనులకోసం రూ. కోటి విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 21 డివిజన్లలో…

కరీంనగర్ లో పర్యటించిన మంత్రి కేటీఆర్..

రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ ఈరోజు కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పార్టీ సమావేశాల్లో మంత్రి పాల్గొన్నారు.…

చెరువుల దత్తతకు ముందుకొస్తున్న తెలంగాణ ఎన్నారైలు..

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ కార్యక్రమానికి పూర్తి సహకారం అందిస్తామని, తమ గ్రామాల్లోని చెరువులను దత్తత తీసుకుంటామని అమెరికాలోని తెలంగాణ డెవలప్ మెంట్…

40 లక్షలు దాటి 50 లక్షల దిశగా టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు!

టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజలనుండి అనూహ్య స్పందన లభిస్తున్నది. అతి తక్కువ సమయంలో ఏ రాజకీయ పార్టీ చేయనివిధంగా పెద్ద…

హైదరాబాద్ లో నివసించే వారంతా తెలంగాణ వారే..

తెలంగాణ రాష్ట్రంలో నివసించే వారందరినీ కడుపులో పెట్టుకుని కాపాడుకుంటామని, ముఖ్యమంత్రిగా ఆ బాధ్యత తనదేనని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు చెప్పారు. బేగంపేట సీఎం క్యాంపు కార్యాలయంలో…

మార్చి 31 లోపు బడ్జెట్ ఆమోదం తప్పనిసరి..

అసెంబ్లీ సమావేశాలు మార్చి మొదటివారంలో ప్రారంభం కానున్నట్లు, రెండో వారంలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. మార్చి 31 లోగా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్…

పెండింగ్ ప్రాజెక్టులు ఇక వేగవంతం..

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మహారాష్ట్ర పర్యటన సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తో జరిపిన చర్చలు విజయవంతమైన విషయం తెలిసిందే. గత పాలకుల…

తెలంగాణ ఫెస్టివల్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

టూరిజం, సాంస్కృతిక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన తెలంగాణ ఫెస్టివల్ ను ఐటీ మంత్రి కేటీఆర్ బుధవారం సాయంత్రం పార్క్ హోటల్ లో ప్రారంభించారు. ఈ సందర్భంగా…