mt_logo

అమెజాన్ ఫుల్ ఫిల్మెంట్ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్

మహబూబ్ నగర్ జిల్లా కొత్తూరు మండలం పెంజర్ల గ్రామంలో పీఅండ్ జీ పరిశ్రమ ఆవరణలో నూతనంగా ఏర్పాటుచేసిన అమెజాన్ ఫుల్  ఫిల్మెంట్ కేంద్రాన్ని ఐటీ శాఖామంత్రి కేటీఆర్…

పాలమూరు ఎత్తిపోతల పైలాన్ ను ఆవిష్కరించిన సీఎం..

పాలమూరు- రంగారెడ్డి జిల్లాల ఎత్తిపోతల పథకం పైలాన్ ను మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం కరివెనలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఈరోజు ఆవిష్కరించారు. ఈ…

చంద్రబాబూ.. జస్ట్ నువ్వొక గెస్టువి!

బుధవారం జరిగిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశం తర్వాత నిర్ణయాలను చెప్పేందుకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మాట్లాడారు. ఓటుకు నోటు కుంభకోణం,…

పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్న సీఎం కేసీఆర్

పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, డిండి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకున్నారు.…

ఢిల్లీలో బాబు ఎవరి కాళ్ళు పట్టుకున్నా చట్టం అందరికీ సమానమే- కేటీఆర్

ఓటుకు నోటు కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ సీఎం చంద్రబాబుపై రాష్ట్ర ఐటీ శాఖామంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తన ఫోన్ ట్యాపింగ్ చేశారని…

నిజమే.. మేము తెలంగాణ పక్షం..

By: కట్టా శేఖర్‌రెడ్డి విడిపోతే తెలంగాణ అప్పుల్లో కూరుకుపోతుందని, చీకట్లు కమ్ముకుంటాయని, అరాచకం రాజ్యమేలుతుందని ఆంధ్రా మీడియా, ఆంధ్ర నాయకత్వం డజను మైకులు, అరడజను పత్రికలు పెట్టుకుని…

నిజమే.. పాపం పండింది!

By: సవాల్‌రెడ్డి అధర్మం పెచ్చరిల్లినప్పుడు దేవుడు మాత్రం ఎంతవరకు సహిస్తాడు చెప్పండి? తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత విషయంలో ఇదే జరిగింది. ఎపుడో 18 ఏండ్ల క్రితం…

బ్రహ్మదేవుడు కూడా చంద్రబాబును రక్షించలేడు- సీఎం కేసీఆర్

నల్లగొండ జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సోమవారం చౌటుప్పల్‌లో డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ పైలాన్ ఆవిష్కరించారు. అనంతరం దామరచర్ల మండలం వీర్లపాలెంలో యాదాద్రి థర్మల్…

స్వచ్ఛ వరంగల్ ను ప్రారంభించిన డిప్యూటీ సీఎం కడియం..

స్వచ్ఛ వరంగల్ కార్యక్రమాన్ని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఈరోజు ఉదయం వరంగల్ లో ప్రారంభించారు. టీచర్స్ కాలనీలో చేపట్టిన స్వచ్ఛ వరంగల్ లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ…

తెలంగాణలో రూ. 350 కోట్లతో డీ లింక్ కంపెనీ..

హాంగ్ కాంగ్, తైవాన్ పర్యటనలో ఉన్న ఐటీ మంత్రి కేటీఆర్ రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు వచ్చేందుకు కృషి చేస్తున్నారు. తైవాన్ లో జరిగిన ఇండియా తైవాన్…