mt_logo

కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా 299 టీఎంసీలు..

కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ రాష్ట్రానికి 299 టీఎంసీల వాటా లభించింది. దీంతో నదీజలాలను ఏవిధంగా వినియోగించుకోవాలన్న దానిపై తెలంగాణకు పూర్తి స్వేచ్ఛ లభించింది. కృష్ణా నది…

మెదక్ జిల్లా రామాయంపేటలో పర్యటించిన మంత్రి కేటీఆర్..

పలు అభివృద్ధి పథకాలను ప్రారంభించేందుకు ఐటీ, పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్ ఈరోజు మెదక్ జిల్లా రామాయంపేటలో పర్యటించారు. ఈ కార్యక్రమాల్లో మంత్రితో పాటు డిప్యూటీ స్పీకర్…

ముస్లిం సోదరులకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు..

పవిత్ర రంజాన్ నెల ప్రారంభం అయిన సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. నెలవంక దర్శనం తర్వాత నెల రోజులపాటు ముస్లింలు…

ఏపీ సీఎస్ పై మండిపడ్డ కేంద్ర హోంశాఖ కార్యదర్శి!

ఏపీ ప్రభుత్వ కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఢిల్లీ వెళ్లి కేంద్ర హోం శాఖ కార్యదర్శిని కలుసుకున్నారు. సెక్షన్-8 అమలు చేయాల్సిందిగా గవర్నర్ ను ఆదేశించాలని ఈ సందర్భంగా…

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి రూ. 100 కోట్లు

కరీంనగర్ జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామిని గురువారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సతీసమేతంగా దర్శించుకున్నారు. కరీంనగర్ నుండి రోడ్డుమార్గం ద్వారా మధ్యాహ్నం పన్నెండున్నరకు సీఎం వేములవాడ…

సీఎం కేసీఆర్ పై వెస్ట్ బెంగాల్ చీఫ్ జస్టిస్ ప్రశంసల జల్లు!

సీఎం కేసీఆర్ చేపట్టిన టీఎస్-ఐపాస్ ను మెచ్చుకుంటూ పశ్చిమబెంగాల్ చీఫ్ జస్టిస్ మంజులా చెల్లూర్ ప్రశంసల వర్షం కురిపించారు. పెట్టుబడులు రావాలంటే సీఎం కేసీఆర్ తరహాలో ఉండాలని,…

ఢిల్లీ పర్యటనలో ఐటీ మంత్రి కేటీఆర్..

ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ ఈరోజు ఉదయం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖామంత్రి వెంకయ్యనాయుడును కలిశారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ నగరంలో జరిగే…

ఓటుకు నోటు కేసు పూర్తిగా చంద్రబాబు వ్యక్తిగతం- ప్రొ. కోదండరాం

ఓటుకు నోటు వ్యవహారంలో ఏసీబీ కేసు పూర్తిగా చంద్రబాబుకు వ్యక్తిగతమైందే తప్ప ఇందులో ఆ రాష్ట్ర ప్రజలకు ఏమాత్రం సంబంధం లేదని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్…

ఇళ్ళు లేనివారికి ఇళ్ళు ఇస్తాం- సీఎం కేసీఆర్

స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా బుధవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు హైదరాబాద్ పార్సీగుట్టలో పర్యటించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ స్వచ్ఛ హైదరాబాద్ లో…

నేటి నుంచి తెలంగాణ ఎంసెట్ కౌన్సెలింగ్..

హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్-2015 ప్రవేశాల ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. కౌన్సెలింగ్‌లో భాగంగా అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ఈ నెల 18 నుంచి 23 వరకు…