యాదగిరి గుట్టలో జరగనున్న హరితహారం ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావాల్సిందిగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా…
దరఖాస్తు చేసుకున్న పదిరోజుల్లోనే పారిశ్రామికవేత్తలకు అన్ని అనుమతులు ఇచ్చి ఒక కొత్త ఒరవడికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టుతున్నది. ఒకేసారి 17 కంపెనీలకు మంగళవారం మధ్యాహ్నం…
ఓటుకు నోటు కేసులో చంద్రబాబు తప్పు మీద తప్పుపై ఫస్ట్పోస్టు అనే ఓ ప్రైవేటు వెబ్సైట్ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. రేవంత్ రెడ్డి, చంద్రబాబు అడ్డంగా దొరికినప్పటి…
టీయూడబ్ల్యూజే నేతలు ఈరోజు మధ్యాహ్నం ఐటీ శాఖామంత్రి కేటీఆర్ ను కలిసి తమ సమస్యలను వివరించగా సమస్యల పరిష్కారంపై మంత్రి సానుకూలంగా స్పందించారు. ఆర్ధిక, సమాచార, వైద్య,…
తెలంగాణలో ఇతర రాష్ట్రాల వారికి ఎలాంటి భంగం వాటిల్లలేదని, సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రజలు సుఖసంతోషాలతో జీవిస్తున్నారని గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ(గ్రాట్) వ్యవస్థాపక అధ్యక్షుడు,…
ప్రొఫెసర్ జయశంకర్ సార్ 4వ వర్ధంతి సందర్భంగా తెలంగాణ భవన్ లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమ భావజాల వ్యాప్తికి…
హరితహారం కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ప్రజా ఉద్యమంలా జరగాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అన్నారు. ఆదివారం మర్రి చెన్నారెడ్డి మానవవనరుల కేంద్రంలో కలెక్టర్లు, డీఎఫ్…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం పథకం అమలు చేయడానికి అందరూ కృషి చేయాలని తెలంగాణ సాంస్కృతిక రథ సారథి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్…
ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్కైన చంద్రబాబు బరితెగించాడు! అర్ధరాత్రి టీన్యూస్ కార్యాలయంలోకి ఆంధ్రా పోలీసులను పంపడం ద్వారా తనలో ఉన్న విలన్ ను మరోసారి బయటపెట్టుకున్నాడు.…