mt_logo

హరితహారానికి ఆహ్వానిస్తూ రాష్ట్రపతికి సీఎం కేసీఆర్ లేఖ

యాదగిరి గుట్టలో జరగనున్న హరితహారం ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావాల్సిందిగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఈ కార్యక్రమం జూలై 3నుండి ప్రారంభం కానుంది.

మరోవైపు సీఎం కేసీఆర్ తో పలువురు పారిశ్రామికవేత్తలు ఈరోజు మధ్యాహ్నం సమావేశమయ్యారు. నూతన పారిశ్రామిక విధానం అనుమతి పత్రాలను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వారికి ఇవ్వనున్నారు. రూ. 1500 కోట్లతో పెట్టబోయే ఈ పరిశ్రమల ద్వారా 4 వేలమందికి ఉపాథి లభిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *