mt_logo

దావతే ఇఫ్తార్ లో పాల్గొన్న సీఎం కేసీఆర్..

పవిత్ర రంజాన్ ఉపవాస దీక్షలను పురస్కరించుకుని ఆదివారం రాత్రి నిజాం కళాశాల మైదానంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన దావతే ఇఫ్తార్ కు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు…

వింబుల్డన్ మహిళల డబుల్స్ టైటిల్ సాధించిన సానియా మీర్జా..

వింబుల్డన్ మహిళల డబుల్స్ టైటిల్ సాధించిన సానియా మీర్జాను ముఖ్యమంత్రి శ్రీ కే. చంద్రశేఖర్ రావు అభినందించారు. ఈ విభాగంలో తొలిసారి టైటిల్ గెలిచిన తెలంగాణ బ్రాండ్…

ట్యాపింగ్ టెక్నాలజీ కొనుగోలుకు బాబు బేరం!!

-వికీలీక్స్‌లో ఏపీ సర్కారు బాగోతం -ఓర్టస్ కన్సల్టింగ్ కంపెనీతో ఏపీ ఇంటెలిజెన్స్ సంప్రదింపులు -సింగపూర్ హ్యాకింగ్‌టీమ్‌కు బాధ్యతలు అప్పగించిన ఓర్టస్ -7.5 కోట్లకు ప్రాథమిక అంచనాలు పంపిన…

నోటికాడి బుక్కను లాగేస్తవా?

పాలమూరు పథకం ఆపాలంటూ ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయడంపై రాష్ట్ర భారీనీటిపారుదల శాఖామంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ప్రాజెక్టు ఆపే ప్రసక్తే లేదని, పాలమూరు…

చంద్రబాబు కుట్రపై భగ్గుమంటున్న పాలమూరు!

పాలమూరు పథకాన్ని ఆపాలంటూ ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర జలసంఘానికి లేఖ వ్రాయడంపై పాలమూరు ప్రజలు మండిపడుతున్నారు. జపాన్ పర్యటన ముగించుకుని వస్తూ చంద్రబాబు ఢిల్లీలో ఆగి కేంద్ర…

సీఎం కేసీఆర్ ఒక ఎన్ సైక్లోపీడియా- డీ శ్రీనివాస్

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి డీ శ్రీనివాస్ తో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు, మెదక్ జిల్లాకు చెందిన…

శేఖర్.. యూ ఆర్ డూయింగ్ వెల్!- రాష్ట్రపతి ప్రణబ్

భేష్.. బాగా పనిచేస్తున్నారు శేఖర్.. యూ ఆర్ డూయింగ్ వెల్ అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావును రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రశంసించారు. మంగళవారం సాయంత్రం బొల్లారంలోని…

చారిత్రక తీరం కోటి లింగాల క్షేత్రం..

కరీంనగర్ జిల్లా వెల్గటూర్ మండలంలోని ప్రముఖ కోటిలింగాల క్షేత్రం మహాపుష్కరాలకు సిద్ధమైంది. చారిత్రక, ఆధ్యాత్మిక కేంద్రం కావడం, ఎల్లంపల్లి రిజర్వాయర్ వల్ల ఇక్కడి గోదావరి తీరాన ప్రస్తుతం…

కవిత తెలివైన నాయకురాలు- సుమిత్రా మహాజన్

నిజామాబాద్ ఎంపీ కవిత తెలివైన నాయకురాలని, యూరప్ పర్యటన సందర్భంగా భారతీయ మహిళల గురించి ఎంతో గొప్పగా చెప్పారని లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రశంసించారు. తెలంగాణ…

ఈ ఏడాది చివరికల్లా కొత్తగా 11 జిల్లాలు!

పరిపాలనా సౌలభ్యం కోసం తెలంగాణలో ఉన్న పది జిల్లాలను పునర్వ్యవస్థీకరించి కొత్తగా మరో 11 జిల్లాలను ఏర్పాటు చేయడంపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు దృష్టి పెట్టారు.…