పవిత్ర రంజాన్ ఉపవాస దీక్షలను పురస్కరించుకుని ఆదివారం రాత్రి నిజాం కళాశాల మైదానంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన దావతే ఇఫ్తార్ కు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు…
వింబుల్డన్ మహిళల డబుల్స్ టైటిల్ సాధించిన సానియా మీర్జాను ముఖ్యమంత్రి శ్రీ కే. చంద్రశేఖర్ రావు అభినందించారు. ఈ విభాగంలో తొలిసారి టైటిల్ గెలిచిన తెలంగాణ బ్రాండ్…
భేష్.. బాగా పనిచేస్తున్నారు శేఖర్.. యూ ఆర్ డూయింగ్ వెల్ అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావును రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రశంసించారు. మంగళవారం సాయంత్రం బొల్లారంలోని…
కరీంనగర్ జిల్లా వెల్గటూర్ మండలంలోని ప్రముఖ కోటిలింగాల క్షేత్రం మహాపుష్కరాలకు సిద్ధమైంది. చారిత్రక, ఆధ్యాత్మిక కేంద్రం కావడం, ఎల్లంపల్లి రిజర్వాయర్ వల్ల ఇక్కడి గోదావరి తీరాన ప్రస్తుతం…
నిజామాబాద్ ఎంపీ కవిత తెలివైన నాయకురాలని, యూరప్ పర్యటన సందర్భంగా భారతీయ మహిళల గురించి ఎంతో గొప్పగా చెప్పారని లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రశంసించారు. తెలంగాణ…
పరిపాలనా సౌలభ్యం కోసం తెలంగాణలో ఉన్న పది జిల్లాలను పునర్వ్యవస్థీకరించి కొత్తగా మరో 11 జిల్లాలను ఏర్పాటు చేయడంపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు దృష్టి పెట్టారు.…