గ్రామజ్యోతి కార్యక్రమంలో రెండవ రోజైన మంగళవారం ప్రజాప్రతినిధులంతా గ్రామస్తుల సమస్యలు తెలుసుకుని వాటికి ప్రణాళికలు రూపొందించాలని అధికారులు, కమిటీలను ఆదేశించారు. పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్ మహబూబ్…
కర్ణాటక లోని గిరిజాపూర్ లో నిర్మిస్తున్న ప్రాజెక్టును పరిశీలించేందుకు మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ జితేందర్ రెడ్డి, మరో ముగ్గురు వెళ్ళగా వీరిని తెలంగాణ, కర్ణాటక సరిహద్దుల్లో…
నిజామాబాద్ ఎంపీ కవిత కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. జగిత్యాల మండలం లక్ష్మీపూర్ గ్రామ పంచాయితీ కార్యాలయం ఆవరణలో ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను…
ఫార్చూన్ పత్రిక సోమవారం ఢిల్లీలో నిర్వహించిన ఫార్చూన్ 500 నెక్స్ట్ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ గౌరవ అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన…
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన గ్రామజ్యోతి పథకాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఈరోజు వరంగల్ జిల్లా గంగదేవిపల్లిలో ప్రారంభించారు. అంతకుముందు సీఎం గంగదేవిపల్లికి చేరుకోగానే…
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గ్రామజ్యోతి పథకంలో భాగంగా మూడు గ్రామాలను దత్తత తీసుకుంటున్నట్లు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రకటించారు. వరంగల్ జిల్లా ధర్మసాగరం…
హైదరాబాద్ నగరానికి చెందిన పర్వతారోహణ బృందం హిమాలయాల్లో అత్యంత ఎత్తైన శిఖరాన్ని అధిరోహించి రికార్డు సృష్టించారు. రాష్ట్ర అవతరణ వేడుకల నేపథ్యంలో 19600 ఎత్తైన పర్వతాన్ని అధిరోహించిన…
గత కొద్ది రోజులుగా సమ్మె చేస్తున్న గ్రామపంచాయితీ, పురపాలక పారిశుధ్య కార్మిక సంఘాలు పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్ హామీతో గురువారం తమ సమ్మెను విరమించాయి. ఉన్నతస్థాయి…