mt_logo

చైనాలో ముఖ్యమంత్రి బిజీబిజీ..

ప్రపంచ ఆర్ధికఫోరం సదస్సులో పాల్గొనేందుకు చైనా వెళ్ళిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మొదటిరోజు బిజీబిజీగా గడిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అక్కడి పారిశ్రామికవేత్తలను ఆకర్షించే దిశగా…

రైతుల్లో ఆత్మస్థైర్యం పెంచేందుకు అధికారులు కృషి చేయాలి- కేటీఆర్

కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ లో రైతుల ఆత్మహత్యలపై మంత్రులు కేటీఆర్, ఈటెల రాజేందర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రైతుల్లో ఆత్మస్థైర్యం పెంచేందుకు…

తట్టెడు మట్టిపని చేయనివారికి నైతికత ఎక్కడిది?

ప్రాణహిత-చేవెళ్ళ రీడిజైన్ వల్ల రంగారెడ్డి జిల్లాకు అన్యాయం జరుగుతుందంటూ కాంగ్రెస్ నాయకులు చేస్తున్న వాదన శుద్ధ అబద్ధమని హరీష్ రావు స్పష్టం చేశారు. ప్రాణహిత ప్రాజెక్టు కన్నా…

చైనా చేరుకున్న సీఎం కేసీఆర్..

సోమవారం ఉదయం 10 గం.లకు శంషాబాద్ విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్ళిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు బృందం రాత్రి 8 గంటల సమయంలో…

తెలంగాణ, షికాగో స్టేట్ యూనివర్సిటీల మధ్య కుదిరిన ఒప్పందం..

నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ యూనివర్సిటీ, అమెరికాలోని షికాగో స్టేట్ యూనివర్సిటీల మధ్య ఒప్పందం కుదిరింది. రెండు యూనివర్సిటీల మధ్య విద్యార్థులు, అధ్యాపకుల పరస్పర బదిలీపై కుదిరిన అంగీకార…

ఈనెల 9న తెలంగాణ భాషా దినోత్సవం..

ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకుని సెప్టెంబర్ 9వ తేదీని తెలంగాణ భాషా దినోత్సవంగా పాటించనున్నట్లు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రకటించారు. హైదరాబాద్ లో అధికారికంగా…

కేటీఆర్- ది కంప్లీట్ మ్యాన్!

-ప్రజలతో మమేకమవ్వడమే పెద్ద ఫాలోయింగ్ -మంత్రి కేటీఆర్‌కు ప్రముఖ మ్యాగజైన్లు రిట్జ్, యూ అండ్ ఐ ప్రశంస! సినీ ప్రముఖులు, పేజ్ త్రీ సెలబ్రిటీలకు పరిమితమయ్యే మ్యాగజైన్లు…

ఏపీవి అన్నీ తప్పుడు లెక్కలే!

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఉద్యోగుల విభజనలో భాగంగా శుక్రవారం నాడు కమల్‌నాథన్ కమిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉమ్మడి రాష్ట్రంలోని పోలీస్‌శాఖ స్టేట్ క్యాడర్ పోస్టుల…

టీఎస్‌పీఎస్సీ నుండి మరో నాలుగు నోటిఫికేషన్లు!

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) నాలుగు డిపార్ట్‌మెంట్లకు చెందిన నాలుగు నోటిఫికేషన్లను శనివారం విడుదల చేయనుంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి వీటికి…

మన రాష్ట్రం వచ్చింది కాబట్టే సాయం అందింది!!

ఎనిమిదేళ్ళ క్రితం జరిగిన గోకుల్ చాట్ పేలుళ్ళ ఘటనలో తీవ్రంగా గాయపడి జీవచ్చవంలా బతుకుతున్న తెలంగాణ బిడ్డ, యువ ఇంజినీర్ సదాశివరెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకున్నది. తక్షణ…