శాసనసభలో ఎమ్మెల్యే బొడిగె శోభ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కళ్యాణలక్ష్మి పథకం దళితుల జీవితాల్లో వెలుగు నింపుతుందని, దళిత ఆడబిడ్డలను ఆదుకుంటున్న సీఎం…
తెలంగాణ జాగృతి నార్త్ అమెరికా శాఖ, విజన్ తెలంగాణ అసోసియేషన్, తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు, తెలంగాణ…
హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీమంత్రి జీ వెంకటస్వామి విగ్రహాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఈరోజు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి…
శాసనసభలో ప్రశ్నోత్తరాల సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి హరీష్ రావు సమాధానం ఇచ్చారు. పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను సందర్భంగా వెంటనే పూర్తిచేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని…
శాసనసభ సమావేశాలు ప్రారంభం కాగానే స్పీకర్ మధుసూదనాచారి ప్రశ్నోత్తరాల కార్యక్రమం చేపట్టారు. అయితే ప్రతిపక్షాలు మళ్ళీ రైతు సమస్యలపై చర్చ చేపట్టాలని పట్టుబట్టాయి. విపక్షాలు స్పీకర్ పోడియం…
పాలమూరు-రంగారెడ్డి జిల్లాల ఎత్తిపోతల పథకం ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తిచేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సూచించారు. ఈరోజు క్యాంప్ ఆఫీస్ లో ఈ ప్రాజెక్టుపై సీఎం సమీక్ష…
వరంగల్ జిల్లా ఆత్మకూర్ మండలం సింగరాజుపల్లెలో వాటర్ గ్రిడ్ పైలాన్ ను ఐటీ, పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. అనంతరం అక్కడ ఏర్పాటుచేసిన సభలో మంత్రి…
సిద్దిపేట నియోజకవర్గం వందశాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తిచేసుకుని రికార్డు సృష్టించిన సందర్భంగా చరిత్ర పుటల్లో నిలిచిన సిద్దిపేట పేరిట శుక్రవారం విజయోత్సవ సభ నిర్వహించారు. మంత్రి హరీష్…
టీఆర్ఎస్ఎల్పీలో మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలపై ధ్వజమెత్తారు. శాసనసభలో రైతుల సమస్యలపై జరిగిన చర్చలో ఎక్కువ సమయం విపక్షాలకు కేటాయించడం జరిగింది. విపక్షాలు…
శాసనమండలిలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్న నేపథ్యంలో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ లో నేరాలను నియంత్రించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ…