రాష్ట్రంలో ఉపయోగంలో లేని బోరుబావులను వెంటనే మూసివేయాలని, ఉపయోగంలో ఉన్న బోరుబావులకు ఫెన్సింగ్ వేయించాలని ఐటీ, పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.…
తెలంగాణ ఉద్యమానికి, టీఆర్ఎస్ పార్టీకి మొదటినుండి అండగా నిలిచిన నిజామాబాద్ జిల్లాను సమగ్రంగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఆదివారం క్యాంపు కార్యాలయంలో…
రియల్ ఎస్టేట్ వ్యాపారాభివృద్ధి సంఘాల సమాఖ్య(క్రెడాయ్) నేతలు ఈరోజు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావును కలిశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రపంచంలో ఏ నగరం అభివృద్ధి…
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన తెలంగాణ రాష్ట్ర తాగునీటి పథకం(వాటర్ గ్రిడ్) అమలు చేయడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని అధికారులు నిర్ణయించారు. అడవులు, రైలు,…
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో రాజ్యాంగ దుర్వినియోగం జరిగిందన్న శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ వ్యాఖ్యలను టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి తిప్పికొట్టారు. డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ జయంత్యుత్సవాల్లో భాగంగా…
అంబేద్కర్ విధానాలను అవలంబిస్తున్న పార్టీ టీఆర్ఎస్ అని, అంబేద్కర్ ఆశయాల సాధన దిశగా టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు పోతుందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నెప్రభాకర్ స్పష్టం చేశారు. హైదరాబాద్…
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నదని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని నాణ్యత విషయంలో రాజీపడొద్దని, నిర్ణీత…
వరంగల్ లోక్ సభ ఉపఎన్నిక ఫలితంపై మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, ఎన్నికల ప్రచారం సమయంలో ప్రతిపక్షాలు చేసిన చిల్లర ప్రచారాలను వరంగల్ ప్రజలు తిప్పికొట్టారని, ప్రభుత్వ…