mt_logo

ఉపయోగంలో లేని బోరుబావులను వెంటనే మూసేయాలి..

రాష్ట్రంలో ఉపయోగంలో లేని బోరుబావులను వెంటనే మూసివేయాలని, ఉపయోగంలో ఉన్న బోరుబావులకు ఫెన్సింగ్ వేయించాలని ఐటీ, పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.…

తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ ముందుండాలి- సీఎం కేసీఆర్

తెలంగాణ ఉద్యమానికి, టీఆర్ఎస్ పార్టీకి మొదటినుండి అండగా నిలిచిన నిజామాబాద్ జిల్లాను సమగ్రంగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఆదివారం క్యాంపు కార్యాలయంలో…

ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసిన క్రెడాయ్ ప్రతినిధులు..

రియల్ ఎస్టేట్ వ్యాపారాభివృద్ధి సంఘాల సమాఖ్య(క్రెడాయ్) నేతలు ఈరోజు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావును కలిశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రపంచంలో ఏ నగరం అభివృద్ధి…

12 వేల క్రాసింగ్స్ దాటుతూ వాటర్ గ్రిడ్ పైప్ లైన్ల నిర్మాణం!

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన తెలంగాణ రాష్ట్ర తాగునీటి పథకం(వాటర్ గ్రిడ్) అమలు చేయడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని అధికారులు నిర్ణయించారు. అడవులు, రైలు,…

రాజ్యాంగం ప్రకారమే తెలంగాణ ఏర్పడింది- ఎంపీ జితేందర్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో రాజ్యాంగ దుర్వినియోగం జరిగిందన్న శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ వ్యాఖ్యలను టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి తిప్పికొట్టారు. డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ జయంత్యుత్సవాల్లో భాగంగా…

సామాన్యుడికి అవకాశం ఇచ్చేది ఒక్క టీఆర్ఎస్ పార్టీనే..

అంబేద్కర్ విధానాలను అవలంబిస్తున్న పార్టీ టీఆర్ఎస్ అని, అంబేద్కర్ ఆశయాల సాధన దిశగా టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు పోతుందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నెప్రభాకర్ స్పష్టం చేశారు. హైదరాబాద్…

వాటర్ గ్రిడ్ పనుల నాణ్యతలో రాజీపడొద్దు..

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నదని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని నాణ్యత విషయంలో రాజీపడొద్దని, నిర్ణీత…

గర్వంతో విర్రవీగకండి.. తగ్గి ఉండండి- సీఎం కేసీఆర్

వరంగల్ ఎంపీగా గెలిచిన పసునూరి దయాకర్ తో పాటు ఆ జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి చందూలాల్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర…

ఇది వరంగల్ ప్రజల విజయం- ఎంపీ కవిత

వరంగల్ లోక్ సభ ఉపఎన్నికలో ఘనవిజయం సాధించిన టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ కు నిజామాబాద్ ఎంపీ కవిత అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ…

ప్రతిపక్షాల చిల్లర ప్రచారాన్ని వరంగల్ ప్రజలు తిప్పికొట్టారు- హరీష్ రావు

వరంగల్ లోక్ సభ ఉపఎన్నిక ఫలితంపై మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, ఎన్నికల ప్రచారం సమయంలో ప్రతిపక్షాలు చేసిన చిల్లర ప్రచారాలను వరంగల్ ప్రజలు తిప్పికొట్టారని, ప్రభుత్వ…