mt_logo

చేవెళ్లలో గులాబీ జెండా మరోసారి ఎగరడం ఖాయం: కేటీఆర్

నంది నగర్‌లోని కేసీఆర్ నివాసంలో ఈరోజు చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష సమావేశం జరిగింది. భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ…

కంప్యూటర్ టీచర్లకు మూడు నెలలుగా జీతాలు లేవు: కాంగ్రెస్ సర్కార్‌పై హరీష్ రావు ఫైర్

కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు కోటలు దాటుతున్నాయి కానీ ఆచరణ గడప దాటడం లేదు అని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలిస్తున్నామని…

Series of food poisoning incidents in Telangana residential institutions a big concern

In a distressing turn of events, a series of food poisoning incidents in Gurukul educational institutions are causing concern in…

నిర్మల్ జిల్లా కేజీబీవీ పాఠశాల ఫుడ్ పాయిజన్ ఘటనపై స్పందించిన హరీష్ రావు

నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మేల్యే హరీష్ రావు స్పందించారు. మొన్న భువనగిరి…

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గళం.. నాగర్‌కర్నూల్‌కు బలం: కేటీఆర్

సంచలనాలకు, సంస్కరణలకు, సరికొత్త ఆలోచనలకు పెట్టింది పేరు డా. ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొనియాడారు. నల్లమల ప్రాంతంలో పుట్టిన ప్రవీణ్…

పాలమూరుకు పట్టిన దరిద్రమే కాంగ్రెస్ పార్టీ: సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

మహబూబ్‌నగర్‌లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పందించారు. నాలుగు నెలలకే రేవంత్ కండ్లు నెత్తికెక్కాయ్.. నాలుక మందమెక్కి కన్నుమిన్ను కానరాక…

కాంగ్రెస్‌ నాయకుల మధ్య అబద్ధాల పోటీ జరుగుతుంది: హరీష్ రావు

కాంగ్రెస్ నాయకులు పోటీపడి మరీ అబద్ధాలు చెబుతున్నారని.. పార్టీలో అబద్దాల పోటీ జరుగుతుందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు.. నూరు అబద్దాలతో…

కేసీఆర్ బస్సు యాత్ర కోసం ఈసీని అనుమతి కోరిన బీఆర్ఎస్

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏప్రిల్ 22 నుండి మే 10 వరకు బస్సు యాత్ర నిర్వహించనున్నారు. అందుకు సంబంధించిన అనుమతి కోసం…

Principals’ negligence and funds misappropriation plaguing Gurukuls in Telangana

Negligence among principals has been identified as the root cause of a series of incidents plaguing social welfare Gurukul educational…

Elephant fear grips north Telangana; 60-70 elephants might enter from Maharashtra 

Residents of the border districts in North Telangana are gripped with fear of elephants. There are concerns that a sizable…