కళ్యాణలక్ష్మి పథకంపై శాసనసభలో జరిగిన చర్చ సందర్భంగా ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ, 18 ఏళ్ళు నిండిన దళిత అమ్మాయిలు వివాహం చేసుకుంటేనే కళ్యాణలక్ష్మి పథకం వర్తిస్తుందని, వివాహం అవుతున్న నివాసంలో ఒకరు అకౌంట్ నంబర్ కలిగి ఉండాలని స్పష్టం చేశారు. కుల, ఆదాయ ధృవీకరణ పత్రం తప్పనిసరిగా కలిగి ఉండాలని, పెళ్ళికి నెలరోజులముందు ఎంఆర్వోకు లేదా ఆన్ లైన్ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఈ పథకం కేవలం గ్రామాల్లోనే కాకుండా పట్టణాలు, మున్సిపాలిటీల్లో నివసించే దళితులకు కూడా వర్తిస్తుందని, ఎక్కడ పెళ్లి చేసుకున్నా రూ. 51 వేలు ఇస్తామని, పేదల కష్టాలు తెలుసుకాబట్టే కళ్యాణలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టామని ఈటెల అన్నారు.
- Is Revanth Reddy helping BJP win some elections in Telangana? Data says so
- BJP’s unilateral push for Godavari-Cauvery river linking detrimental to Telangana
- Is Revanth Reddy trying to sabotage the original Congress?
- KCR’s 4-hour-long TV interview creates record
- Lok Sabha polls: Telangana Congress camp in confusion
- బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
- రేపు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయాల్లో జెండా ఆవిష్కరణ: కేటీఆర్
- రేవంత్కు సవాల్ విసిరి.. అమరవీరుల స్థూపం వద్దకు రాజీనామా లేఖతో వెళ్లిన హరీష్ రావు
- మాస్ లీడర్ అనే పదానికి నిర్వచనం.. సికింద్రాబాద్ ప్రజల ఇంటి మనిషి పద్మారావు గౌడ్: కేటీఆర్
- బిందెడు నీళ్ళ కోసం ఎన్నో ఇబ్బందులు.. హరీష్ రావుతో మహిళల ఆవేదన
- రేవంత్ రెడ్డిది నాడు ఓటుకు నోటు.. నేడు ఓటుకు ఒట్టు: హరీష్ రావు
- దేవుళ్ల మీద ఒట్టేసే రేవంత్ రెడ్డి.. తన భార్య, పిల్లల మీద ఎందుకు వేయడు?: కేటీఆర్
- రాజీనామాకు సిద్ధమా..? రేవంత్ రెడ్డికి మరోసారి సవాల్ విసిరిన హరీష్ రావు
- సివిల్స్ విజేతలను అభినందించిన మాజీ మంత్రి హరీష్ రావు
- 20 రోజుల నుండి ధాన్యం కొంటలేరు.. కేసీఆర్కి గోడు వినిపించిన రైతులు