నిజామాబాద్ ఎంపీ అరవింద్ రాజీనామా చేయాలంటూ పసుపు రైతులు రోడ్డెక్కారు. నిజామాబాద్ లోని నందిపేట్ మండలంలో పర్యటిస్తున్న ఎంపీ అరవింద్ కు వ్యతిరేకంగా పెద్ద సంఖ్యలో పసుపు రైతులు నిరసన చేపట్టి, ఎంపీ రాకను అడ్డుకున్నారు. తనను గెలిపిస్తే గంటల వ్యవధిలోనే పసుపు బోర్డ్ తెస్తానన్న అరవింద్ మాటతప్పారని మండిపడ్డారు. వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ… అరవింద్ రాసిచ్చిన బాండు పేపరు రికార్డులను చూపిస్తూ పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి అరవింద్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. ఎంపీ అర్వింద్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని, లేదంటే తక్షణమే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని అన్నారు. అలాగే మూతపడ్డ ముత్యంపేట చక్కెర ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని, మక్కజొన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
- Stunning clicks of rich wildlife in HCU
- Revanth Reddy, the CM with most criminal cases: ADR Report
- Revanth makes Rs. 1.38 lakh crore debt in 389 days
- Revanth government’s apathy jeopardizes Palamuru-Ranga Reddy project’s future
- Congress party’s double standards exposed again
- తెలంగాణ పాలిట శనిలా దాపురించిన కాంగ్రెస్ పార్టీ: కవిత
- రేవంత్ రెడ్డి చెప్తున్న అబద్ధాలను, అసత్యాలను మీడియా యథాతథంగా ప్రచురితం చేస్తుంది: కేటీఆర్
- కొత్తగా ఏర్పాటు చేసే స్కిల్ యూనివర్సిటీకి మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలి: హరీష్ రావు
- తిరిగి వస్తున్న అనుభవదారు కాలమ్, వీఆర్వో వ్యవస్థ.. రైతుల నెత్తిన పిడుగు వేయడానికి రేవంత్ సర్కార్ సిద్ధం
- అనేక సంస్కరణలను ఎంతో ధైర్యంగా ముందుకు తీసుకువచ్చిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్: కేటీఆర్
- ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయి.. చేతలు గడప దాటడం లేదు: హరీష్ రావు
- పీవీని ఒకలా.. మన్మోహన్ని ఇంకోలా.. మాజీ ప్రధానులను గౌరవించడంలో కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి
- మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు హాజరవ్వనున్న బీఆర్ఎస్ నాయకులు
- భూ భారతి చట్టంలో తిర’కాసు’.. మీ భూములు అమ్మాలంటే సర్వేయర్ల చుట్టూ తిరగాల్సిందే!
- రాష్ట్ర ఏర్పాటుకు మన్మోహన్ సింగ్ చేసిన కృషిని తెలంగాణ సమాజం సదా గుర్తుంచుకుంటుంది: కేసీఆర్