mt_logo

కరువు ప్రాంతాలకు నీళ్లివ్వాలని సీఎం భావిస్తున్నారు- హరీష్

శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి హరీష్ రావు సమాధానం చెప్తూ తెలంగాణకు జీవోలు మాత్రమే ఇస్తామని, ప్రాజెక్టులు కట్టం అనేది గత సమైక్య…

పాత రాగంలో కొత్త విలాపం!

By: సవాల్‌రెడ్డి.. భల్లూక సరసమంటే బరకడము పీకడమేనని… సామెత! ఎలుగుబంటికి లవ్వు పుట్టుకొస్తే గీకుతుంది.. లేదా పీకుతుంది. పాపం దానికి తెలిసిన వ్యక్తీకరణ అదే. సరిగ్గా రాధాకృష్ణ…

దళితుల పక్షాన సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు..

శాసనసభలో ఎమ్మెల్యే బొడిగె శోభ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కళ్యాణలక్ష్మి పథకం దళితుల జీవితాల్లో వెలుగు నింపుతుందని, దళిత ఆడబిడ్డలను ఆదుకుంటున్న సీఎం…

పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు పూర్తిచేస్తాం- హరీష్ రావు

శాసనసభలో ప్రశ్నోత్తరాల సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి హరీష్ రావు సమాధానం ఇచ్చారు. పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను సందర్భంగా వెంటనే పూర్తిచేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని…

సస్పెండైన ప్రతిపక్ష సభ్యులు!

శాసనసభ సమావేశాలు ప్రారంభం కాగానే స్పీకర్ మధుసూదనాచారి ప్రశ్నోత్తరాల కార్యక్రమం చేపట్టారు. అయితే ప్రతిపక్షాలు మళ్ళీ రైతు సమస్యలపై చర్చ చేపట్టాలని పట్టుబట్టాయి. విపక్షాలు స్పీకర్ పోడియం…

సీఎం తలచుకుంటే 60 ఏళ్ల మోసాన్ని ఎండగట్టేవారు- కేటీఆర్

టీఆర్ఎస్ఎల్పీలో మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలపై ధ్వజమెత్తారు. శాసనసభలో రైతుల సమస్యలపై జరిగిన చర్చలో ఎక్కువ సమయం విపక్షాలకు కేటాయించడం జరిగింది. విపక్షాలు…

నేరాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం- నాయిని

శాసనమండలిలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్న నేపథ్యంలో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ లో నేరాలను నియంత్రించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ…

పేకాట క్లబ్ లను నడిపింది కాంగ్రెస్ ప్రభుత్వమే- హరీష్ రావు

శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థ నీరుగారిపోయిందని, పేకాటలు ఆడుతున్నారని అన్నారు. దీనిపై మంత్రి హరీష్ రావు…

సోమవారానికి వాయిదా పడ్డ అసెంబ్లీ..

శాసనసభ సమావేశాలు నాలుగోరోజు ప్రారంభం అయ్యాయి. రైతు సమస్యలపై గత రెండు రోజులుగా శాసనసభలో చర్చ జరిగిన విషయం తెలిసిందే. ఉభయసభలు ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలను చేపట్టారు.…

మార్చినుండి 9 గంటల కరెంట్..

శాసనసభలో రైతు సమస్యలు, ఆత్మహత్యలపై జరుగుతున్న చర్చలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మాట్లాడుతున్నారు. రైతుల ఆత్మహత్యలు మనవద్దనే కాదు, దేశమంతా ఉన్నాయని, పొరుగు రాష్ట్రాలలోనే ఎక్కువగా…