mt_logo

నిర్మల్‌లో రూ.1157 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన మంత్రి కేటీఆర్

రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తో కలిసి నిర్మల్ నియోజకవర్గంలో పర్యటించి, రూ.1157 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు…

నిర్మల్ జిల్లాలో రూ. 300 కోట్ల‌తో నిర్మించ‌నున్న పామాయిల్ ఫ్యాక్టరీకి శంకుస్థాప‌న చేసిన మంత్రి కేటీఆర్

నిర్మల్ జిల్లా: పాక్ పట్లలో  రూ. 300 కోట్ల‌తో  నిర్మించ‌నున్న ఆయిల్ ఫామ్  ప్యాక‌ర్టీకి మంత్రి కేటీఆర్ శంకుస్థాప‌న చేసారు. అనంత‌రం అక్క‌డ ఏర్పాటు చేసిన స‌భ‌లో…

కాంగ్రెస్ హయాంలో తాగునీరు లేదు.. బీఆర్ఎస్ పాలనలో కరువు లేదు: మంత్రి కేటీఆర్

నిర్మల్ జిల్లా: పాక్ పట్లలో రూ. 300 కోట్ల‌తో  నిర్మించ‌నున్న ఆయిల్ ఫామ్  ప్యాక‌ర్టీకి మంత్రి కేటీఆర్ శంకుస్థాప‌న చేసారు. అనంత‌రం అక్క‌డ ఏర్పాటు చేసిన స‌భ‌లో…

మహిళను ఆర్థికంగా బలోపేతం చేసే అంశాలు బీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఉంటాయి: మంత్రి హరీశ్ రావు

కొడంగల్ నియోజకవర్గం కోస్గిలో 50 పడకల ప్రభుత్వాసుపత్రిని, ఇతర అభివృద్ధి పనులను మంత్రులు హరీశ్ రావు, మహేందర్ రెడ్డి, కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ప్రారంభించారు.…

ఈ నెల 6వ తేదీన ముఖ్యమంత్రి అల్పాహార పథకం ప్రారంభం

ఈ నెల 6వ తేదీన ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ జిల్లా కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎస్ శాంతి కుమారి  హైదరాబాద్: రాష్ట్ర…

సిద్దిపేట నుండి సికింద్రాబాద్ వరకు రైలు

 సిద్దిపేట నుండి సికింద్రాబాద్ వెళ్ళే రైలును జెండా ఊపి మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సిద్దిపేట జిల్లాకి రైలు రావడం గొప్ప…

Modi hurts the sentiments and self-respect of Telangana people

For no reason, PM Mr Modi has developed a kind of vengeance against the Telangana state and its people. He…

CM KCR is a fighter who would never associate with a cheater like Modi: KTR

“Prime Minister Narendra Modi lowered the stature of his position by speaking outright lies today. A PM-level leader displaying such…

బీఆర్ఎస్‌ మీద ప్రధాని చేసిన అసత్య ఆరోపణలపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేటీఆర్

నిజామాబాద్ సభలో బీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేసిన అసత్య ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి…

ఈనెల 5న విజయ మెగా డెయిరీని ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్.. లక్ష మంది పాడి రైతులకు ప్రయోజనం

తెలంగాణ విజయ ఫెడరేషన్‌కి చెందిన మెగా డెయిరీ అన్ని నిర్మాణ పనులు పూర్తి చేసుకొని ప్రారంభానికి సిద్దమైంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ పరిధిలో రావిర్యాల్ గ్రామ…