కాంగ్రెస్కు ఓటేసి ఆగమై పోయినమని మొత్తుకుంటున్న కర్ణాటక ప్రజలు: మంత్రి హరీశ్ రావు
కాంగ్రెస్ మాయమాటలకు మోసపోకండి, కాంగ్రెస్కు ఓటేసి ఆగమై పోయినమని అక్కడి ప్రజలు మొత్తుకుంటున్నరని మంత్రి తెలిపారు. బోధన్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న మంత్రి హరీశ్ రావు…
