ఓట్ల కోసం లంగ మాటలు చెప్పం అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. చేర్యాల ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ అధినేత, సీఎం మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో 2…
తెలంగాణ ఏర్పడ్డాక ఎన్నికలు మూడోసారి జరుగుతున్న ఎన్నికలు ఇవి అని సీఎం కేసీఆర్ తెలిపారు. ఎన్నికలు రాగానే ఆగమాగం కావద్దని సూచించారు. చేర్యాల ప్రజా ఆశీర్వాద సభలో…
రాత్రి పాతబస్తీలో ప్రత్యక్షమైన మంత్రి కేటీఆర్ ఎలాంటి ప్రోటోకాల్ లేకుండానే వెళ్లిన కేటీఆర్ సాధారణ కస్టమర్లా షాధాబ్ హోటల్, ఫేమస్ ఐస్ క్రీంకు వెళ్లిన మంత్రి హోటల్లో…
కామారెడ్డి: భిక్కనూరు మండలం కాచాపూర్ గ్రామంలో రోడ్ షోలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. బోనాలతో, డప్పు వాయిద్యాలతో గ్రామ గ్రామస్తులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి…
కాంగ్రెస్ మాయమాటలకు మోసపోకండి, కాంగ్రెస్కు ఓటేసి ఆగమై పోయినమని అక్కడి ప్రజలు మొత్తుకుంటున్నరని మంత్రి తెలిపారు. బోధన్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న మంత్రి హరీశ్ రావు…