mt_logo

మైనార్టీల కోసం 204 పాఠశాలలు పెట్టిన రాష్ట్రం దేశంలో ఎక్కడైనా ఉందా: మైనార్టీల సమావేశంలో కేటీఆర్

సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని యూసుఫ్ గూడ, ముషీరాబాద్‌లో మైనార్టీలతో జరిగిన మీటింగ్‌లో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..…

Congress, BJP to draw blank, BRS to win 3, and MIM to win 1 LS seat in GHMC

The Greater Hyderabad Municipal Corporation poses a significant challenge for the Congress party, as evidenced by its dismal performance in…

10-12 సీట్లు మాకు అప్పగించండి.. తిరిగి కేసీఆర్ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తారు: కేటీఆర్

సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని సనత్ నగర్‌లో జరిగిన రోడ్ షోలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. శ్రీనివాస్…

How Congress secretly boosting BJP’s chances in 6 seats in Telangana, writes Padma Rao Goud

As the Lok Sabha elections approach, the political scene in Telangana appears to set the stage for a triangular contest…

పద్మారావుకు మద్దతుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కేటీఆర్ పాదయాత్ర 

సికింద్రాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్‌కి   మద్దతుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాదయాత్రలో పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఎర్రగడ్డ డివిజన్‌లో ఎమ్మెల్యే…

మాస్ లీడర్ అనే పదానికి నిర్వచనం.. సికింద్రాబాద్ ప్రజల ఇంటి మనిషి పద్మారావు గౌడ్: కేటీఆర్

ప్రజాసేవే పరమావధిగా భావించే పద్మారావు గౌడ్ గారు.. మాస్ లీడర్ అనే పదానికి నిర్వచనం.. సికింద్రాబాద్ ప్రజల ఇంటి మనిషి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొనియాడారు.…

2001 లోనే హైదరాబాద్‌లో గులాబీ జెండా ఎగురవేసిన నాయకుడు పద్మారావు గౌడ్: కేటీఆర్

జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ బూత్ స్థాయి విస్తృతస్థాయి సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో…

KTR undertakes padayatra in Secunderabad Lok Sabha segment

BRS working president KTR predicted that central minister and Secunderabad MP Kishan Reddy will lose in the upcoming parliament elections.…

లోక్‌సభ ఎన్నికల తర్వాత బీజేపీలో చేరే మొదటి వ్యక్తి రేవంత్ రెడ్డి: కేటీఆర్

తెలంగాణ భవన్‌లో నిర్వహించిన సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఈరోజు కాంగ్రెస్‌కు…

సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా ‘పజ్జన్న’

సికింద్రాబాద్ పార్లమెంటు స్థానం నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి, ప్రస్తుత శాసనసభ్యుడు తిగుళ్ల పద్మారావు గౌడ్‌ను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు…