mt_logo

మన సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా బోనాల ఉత్సవాలు

హైదరాబాద్, మే 26: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన  బేగంపేట లోని హరిత ప్లాజా లో బోనాల ఏర్పాట్లపై ప్రారంభమైన ఉన్నతస్థాయి సమావేశం. ఈ సమావేశంలో పాల్గొన్న…

కాంగ్రెస్ నేతలు పగటి కలలు కంటున్నారు : మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

కాంగ్రెస్ పాలనపై నిప్పులు చెరిగిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కాంగ్రెస్ పాలనలో నీళ్లు పెండింగ్ – నిధులు పెండింగ్ కరెంటు పెండింగ్…

‘‘తాలు తక్కువ..తూకం ఎక్కువ’’: సీఎం కేసీఆర్

నవంబర్ 15-20 తారీఖు లోపల యాసంగి వరినాట్లు  రోహిణి కార్తె ప్రారంభంలోనే  వానాకాలం వరి నాట్లు మొదలు కావాలి సీఎం కేసీఆర్ రాష్ట్ర రైతాంగానికి పిలుపు  హైదరాబాద్,…

4,01,405 ఎకరాల పోడు భూములకు పట్టాల పంపిణి : సీఎం కేసీఆర్

హైదరాబాద్, మే 26: గురువారం డా.బిఆర్.అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో.. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కార్యచరణ, ఏర్పాట్లపై దిశానిర్దేశం చేసేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి…

ఇంగ్లాండ్, అమెరికాలో విజయవంతంగా ముగిసిన మంత్రి కేటీఆర్ పర్యటన – 42,000 మందికి ఉద్యోగావకాశాలు

●42 వేల మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు●30కి పైగా కంపెనీల సీఈఓలతో సమావేశం●టైర్-2 నగరాల్లో ఐటీ కంపెనీల విస్తరణకు అవకాశం●హైదరాబాద్ బయట ఐటీని విస్తరించాలనుకుంటున్న ప్రభుత్వ…

సఫాయీ కార్మికులు భగవంతునంతటివారు : సీఎం కేసీఆర్

 హైదరాబాద్, మే 25:  గ్రామ పట్టణ స్థాయిల్లో పారిశుధ్యకార్మికుల సేవలు వెలకట్టలేనివని వారిని దశాబ్ధి వేడుకల సందర్భంగా…సఫాయన్న నీకు సలామన్నా…అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా గౌరవించుకుంటుందని సీఎం…

ల‌క్ష‌ణంగా రైతు బీమా.. అన్న‌దాత కుటుంబానికి తెలంగాణ స‌ర్కారు దీమా

రాష్ట్రంలో ల‌క్ష‌మంది అన్న‌దాత‌ల  కుటుంబాల‌కు రూ.5ల‌క్ష‌ల చొప్పున అందజేత‌ ఐదేండ్లలో రూ. 5,039 కోట్ల పరిహారం అన్న‌దాత ఏ కార‌ణంతో మృతిచెందినా బీమా వ‌ర్తింప‌జేసిన తెలంగాణ స‌ర్కారు…

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకై 105 కోట్ల రూపాయల నిధులు : సీఎం కేసీఆర్

హైదరాబాద్, మే 25: ఆరు దశాబ్దాల పాటు కొనసాగిన పోరాటాలు, త్యాగాల ఫలితంగా పార్లమెంట్ ప్రజాస్వామ్య పంథాలో సాధించుకున్న తెలంగాణ  స్వరాష్ట్రంలో.. అనతి కాలంలోనే దేశం గర్వించేలా…

తెలంగాణ రెండు కోట్ల ఎకరాల మాగాణ!

సాగులో తెలంగాణ స‌రికొత్త రికార్డు 2.08 కోట్ల ఎకరాల్లో ప‌సిడి పంట‌లు ఈ ఏడాది 1.21 కోట్ల ఎకరాల్లో నాట్లు రైతు సంక్షేమ ప‌థ‌కాల‌తో  రికార్డుల మోత‌…

నూతన సచివాలయంలో కలెక్టర్లతో  సీఎం కేసీఆర్‌ తొలి సమావేశం

హైద‌రాబాద్, మే 25: ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆధ్వర్యంలో డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ సచివాయంలో కలెక్టర్ల సదస్సు ప్రారంభ‌మైంది. సచివాలయం ఆరవ అంతస్థులో జ‌రుగుతున్న ఈ స‌మావేశానికి మంత్రులు,…