రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామంలో ఎండిన వరి పొలాలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరిశీలించారు. రైతులను పంట నష్టం వివరాలను అడిగి…
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈరోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ పర్యటించారు. జిల్లాలోని సారంపల్లిలో ఇటీవల వడగండ్ల వానకు నష్టపోయిన పంటలను మరియు సాగునీరందక…
తెలంగాణలో ఎండిన పంటలను త్వరలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరిశీలించనున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జరిగిన పంట నష్టం వివరాలను స్వయంగా తెలుసుకునేందుకు కేసీఆర్ రంగంలోకి దిగడానికి…
తెలంగాణలో రైతులు ఎదురుకుంటున్న సమస్యలపై స్పందిస్తూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ..…
పంట రుణాల విషయంలో రైతులని కాంగ్రెస్ ప్రభుత్వం పచ్చి మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. రుణమాఫీ విషయంలో ఎన్నికలకు ముందు ప్రస్తుత సీఎం…
అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతుల సమస్యలపై తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి…