mt_logo

రాజకీయం కోసం రైతుల పొలాలను ఎండబెట్టొద్దు: మేడిగడ్డలో మాజీ మంత్రి సింగిరెడ్డి

రాజకీయాన్ని, వ్యవసాయన్ని ఒకే గాటన కట్టొద్దు అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి హితవు పలికారు. మేడిగడ్డ పర్యటనలో సింగిరెడ్డి మీడియాతో మాట్లాడారు.…

జై తెలంగాణ అంటే థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా? పరకాల ఘటనలో పోలీసుల తీరుపై కేటీఆర్ ఆగ్రహం

పరకాలలో జై తెలంగాణ అన్నందుకు థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసుల తీరుపైన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. పరకాల ఘటనలో గాయపడిన…

Sircilla: Powerloom weavers protest against Congress govt 

Powerloom weavers staged a protest against the Congress government in Sircilla. The weavers are demanding better opportunities and support from…

ఛలో మేడిగడ్డ ఎందుకు..? కారణాలు వివరించిన కేటీఆర్

తెలంగాణను ఎడారిగా మార్చే కాంగ్రెస్ కుట్రలు ఎండగట్టడానికే ఛలో మేడిగడ్డ పర్యటన నిర్వహిస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.ఛలో మేడిగడ్డ నిర్వహించడానికి గల కారణాలను వివరించాడు…

ఛలో మేడిగడ్డ: ఉత్తమ్ కూమార్ రెడ్డిపై మండిపడ్డ కేటీఆర్

మంత్రి ఉత్తమ్ కూమార్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం పైన కేటీఆర్ మండిపడ్డారు. కేటీఆర్ మాట్లాడుతూ.. సాగునీటి ప్రాజెక్టుల్లో మేడిగడ్డ ప్రమాదం మొదటిది కాదు… గతంలో అనేక ప్రాజెక్టులకు…

రేవంత్‌కి దమ్ముంటే నా మీద మల్కాజ్‌గిరిలో పోటీ చేయాలి.. కేటీఆర్ సవాల్

సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. గెలిచిన ప్రతిసారి మగవాడిని.. ఒడితే కాదు అంటావా..కొడంగల్‌లో ఓడిపోయినప్పుడు…

రైతు సమస్యలపై జైనథ్‌లో బీఆర్ఎస్ కార్యకర్తల ధర్నా

సోయాబీన్ మరియు శనగ పంటలను మద్దతు ధరతో కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలు జైనథ్‌లో ధర్నా నిర్వహించారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పట్ల మొండి…

BRS launches Legal Cell WhatsApp number to protect cadre from false cases

In the wake of increasing attacks on the BRS cadre, the BRS Party has launched a WhatsApp number to aid…

KTR requests Congress govt to release Ambedkar Overseas Scholarship amount

BRS Working President KTR has made an appeal to the Congress government to release the next installment of Dr B.R…

రేవంత్, శ్రీధర్ బాబును లైట్ తీసుకున్న బిల్‌ గేట్స్?

రాష్ట్రానికి ఒక రోజు పర్యటన కోసం వచ్చిన మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్, మాజీ చైర్మన్, సీఈవో బిల్ గేట్స్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి…