సింగరేణి బొగ్గు గనుల వేలం వ్యవహారంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ..…
మైన్స్, మినరల్స్ 2015 బిల్లుకు పార్లమెంటులో బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆరోపణలను ఖండిస్తూ.. మాజీ ఎంపీ వినోద్ కుమార్ తెలంగాణ భవన్లో ప్రెస్…
బొగ్గు గనుల వేలానికి సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ తెలంగాణ భవన్లో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించారు.…
తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి మాట్లాడుతూ.. అన్నం పెట్టే వాడికి సున్నం పెట్టడం…
బ్రాహ్మణ సంక్షేమ పరిషత్కు నిధులు కేటాయించాలని కోరుతూ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రాహ్మణ పరిషత్ మాజీ చైర్మన్ కేవీ…
రాష్ట్రంలో శాంతిభద్రతలకు క్షీణించాయి అని విమర్శిస్తూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయనేటందుకు వరుసగా జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు,…
ఇంటర్ విద్యపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతుందని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జూనియర్ కళాశాలలు ప్రారంభమై 19 రోజులు అవుతున్నా,…